Wednesday, September 3, 2025
spot_img

drainage

పడకేసిన పారిశుధ్యం.. అటకెక్కిన అభివృద్ధి

కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా లోపించిన పారిశుధ్యం ఇలా ఉంటే విషజ్వరాలు రావా…? స్పంధించని అధికారులు.. అసలే వర్షాలు దీనికి తోడు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో జలమయం అవుతున్నాయి. రోడ్లపై పడిన గుంటల్లో వర్షపు నీరు చేసి దోమలకు ఆలవాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ...

ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు

పట్టించుకొని పూర్తి చేయండి… దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు అరచేతిలో ప్రాణాలతో కాలనీవాసుల ఇక్కట్లు బాక్స్‌ డ్రైనేజ్‌ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నత్తనడకగా...

ఉప్పొంగుతున్న డ్రైనేజీ వాట‌ర్‌

నెల రోజులుగా రోడ్డుపై మురుగునీరు పారుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు : వాహనదారులు నిత్యం వేలాది మంది తిరుగుతున్న రోడ్‌ పై గత నెల రోజులుగా నడిరోడ్డుపై డ్రైనేజ్‌ నీళ్లు పొంగిపొర్లుతున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని అధికారిలు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని గౌతమ్‌...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS