Wednesday, April 2, 2025
spot_img

drugs

ఎపిలో డ్రగ్స్‌, మెడికల్‌ షాపులపై దాడులు

డిజిపి ఆదేశాలతో విజిలెన్స్‌, డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు తనిఖీలు మందుల నాణ్యత, రికార్డులను ప‌రిశీలించిన అధికారులు ఆంధ్రప్రదేశ్‌ లో మెడికల్‌ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, విజిలెన్స్‌, పోలీస్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్‌ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, ఈగల్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను...

మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ పట్టివేత

మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఉడలు దిగిన మత్తు….!! ఉద్యమిస్తేనే చిత్తు….!!

మాదక ద్రవ్యాల భరతం పడుతున్న పోలీసులు…!! సహాకార చర్యల ద్వారా నశా ముక్త్‌ :రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ సరదా సరదా అలావటు….పట్టుకుంటే వదలని దురలవాటు…కుటుంబ సభ్యులు,స్నేహితుల, ఆరోగ్యానికి చేటు..ఆపై క్యాన్స్‌ర్‌ కాటు…వద్దు ఇక చెప్పోద్దు అంటారా .? అయితే ఇకనైనా వేద్ధాం గంజాయి రవాణ అడ్డుకట్టకు ఒక అడుగు. ఆరోగ్యపరంగా తతెత్తుతున్న సమస్యలకు 50 శాతం...

భోపాల్‎లో రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో కలిసి ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఫ్యాక్టరీలో తయారుచేస్తున్న ఎండీ డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి...

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం,నైజీరియా యువతి అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...

మారక ద్రవ్యం మానేద్దాం..ప్రాణాన్ని కాపాడుకుందాం

మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం.. నరేష్

ప్రజల ప్రయోజనాల కోసం సేవలందించడానికి సిద్దం !

డీజీపీ నీ కలిసిన రిటైర్డు పోలీస్ అధికారులు. డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన! కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన! సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు...

గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు.కానిస్టేబుల్ పై దాడి చేసిన...

మెడ్ ప్లస్.. ఇచ్చట దగా, మోసం, దోపిడీ చేయబడును

అస‌లు ఈ మందులు నకిలీనా.. ఓరిజిన‌లా.. అధిక ధరలకు ఎలా విక్రయిస్తుంది..? మావద్ద అన్ని రకాల మందులు ఎక్కువ ధరలకే.. అందరూ మా మెడికల్ షాపునకు వచ్చి మోసపొండి సరికొత్త రకంగా దందా చేస్తున్న మెడ్ ప్లస్ సంస్థ‌ 50 నుంచి 80% రాయితీ అంటూ మాయమాటలు సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, కంపెనీ మాత్రమే వేరు బహిరంగ మార్కెట్ లో ఓ...

కేవ్ పబ్ లో డ్రగ్స్ కలకలం, అడ్డంగా బుక్కైన ప్రముఖులు

హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS