Saturday, September 6, 2025
spot_img

drugs bang

డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

కుకట్‌పల్లిలో ఏపీకి చెందిన ఆరుగురి అరెస్ట్ ఇందులో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ హైదరాబాద్‌‌లోని కుకట్‌పల్లి వివేకానందనగర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌కు మత్తు పదార్థాలను తరలిస్తున్న ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్‌, ఎపిడ్రిన్‌‌, 5 మొబైల్స్‌, రూ.50 వేల...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img