దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్ అచీవ్మెంట్ సర్వే’ పేర్కొన్నది. 2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని...
తడబడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం
కళ్లకు కడుతున్న అధికారుల నిర్లక్ష్యం
ఇంకా 2012 - 2013 ఫీజు స్ట్రక్చరే కొనసాగింపు
గత ఏడాది 2023-24 ఫీజు ఎంతో చూపించని వైనం
ఆల్రెడీ అన్ని ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు పూర్తి
ఫీజు డిసైడ్ చేయని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్
కార్పోరేట్ కాలేజీలకు వంత పాడుతున్న ఇంటర్ బోర్డు
మొద్దు నిద్రలో ప్రభుత్వ పెద్దలు
'శ్రీ...
బీబీజీ సీఎండీ మల్లికార్జున రెడ్డి
ఘనంగా బీబీజీ అవార్డుల వేడుక
సినీ నటి రీతూ వర్మ సందడి
బాలికా విద్యపైనే అత్యధికంగా దృష్టి సారించినట్లు బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) సీఎండీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ అవార్డులను సినీ నటి రీతూ వర్మతో కలిసి...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...