Friday, October 3, 2025
spot_img

edupayala temple

జలదిగ్బంధంలో వనదుర్గమ్మ‌

సంగారెడ్డి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం వరుసగా ఆరో రోజూ వరద జలాల్లో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల కావడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఆలయం వద్ద వనదుర్గ ఆనకట్టపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద...

ఏడుపాయ‌ల జాత‌ర‌కు ఏర్పాట్లు పూర్తి

భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు.. అధికారుల సమన్వయంతో పనిచేయాలి.. ఏడుపాయల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. మంగళవారం ఏడుపాయలలోని హరిత హోటల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ జాతర...

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం వద్ద కొంతమంది చికెన్‌ సెంటర్ల యజమానుల నిర్వాకం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తుంది. దేవస్థానం ప్రాంతంలో అక్కడక్కడ వెలసిన చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు చికెన్‌ కడిగిన నీళ్లను భక్తులు...

ఏడుపాయల జాతర ఉత్సవాలకు పాలకవర్గం లేనట్టే

మహాశివరాత్రికి మరో 18 రోజులే ఉత్సవ కమిటీ కూడా లేనట్టే..! ఇప్పటికే అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పాలకవర్గం ఉంటేనే సజావుగా జాతర ఏర్పాట్లు కొత్త ఈ.ఓ తో ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా..? ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం.. చుట్టూ దట్టమైన అడవులు, మంజీరా నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతంలో వన దుర్గామాత వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img