Saturday, April 19, 2025
spot_img

Elections 2025

డిల్లీ పీఠం ఆప్ పార్టీదే..

ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు పవన్ స్వామి. అత్యధిక సీట్లను సాధించి భారీగా పుంజుకోనున్న బిజెపి. బిజెపి కి 2013 ఫలితాలను జ్ఞప్తికి తేనున్న 2025 ఎన్నికల ఫలితాలు. బిజెపి కి తృటిలో చేజారనున్న అధికారం 28 నుండి 34 సీట్లు సాధించనున్న బిజెపి గతంతో పోలిస్తే భారీగా తగ్గనున్న ఆప్ పార్టీ సీట్లు. 2015 లో 67, 2020 లో...

రేపే రాజ‌ధానిలో ఎన్నిక‌లు

5న ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు 8వ తేదీన అభ్య‌ర్థుల భ‌వితవ్యం దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. అన్ని రాజకీయ పార్టీల మైకులు మూగబోయాయి. 70 అసెంబ్లీ స్థానాలకు రేపు (ఫిబ్రవరి 5న) పోలింగ్‌ జరగనుండగా.. 8వ తేదీన వారి భవితవ్యం తేలనుంది. అప్రమత్తమైన ఎన్నికల సంఘం ప్రలోభాలను అరికట్టేందుకు నిఘా పెంచింది....
- Advertisement -spot_img

Latest News

వన్యప్రాణుల దాహం తీరేదెలా..?

దాహార్తి తీర్చుకునేందుకు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్న వైనం కుక్కల దాడిలో వరుస జింకల మరణాలు..! వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో దురదృష్టకర పరిస్థితులు వికారాబాద్ జిల్లా కేంద్ర...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS