Friday, September 20, 2024
spot_img

Encounter

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‎కౌంటర్,06మంది మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది.ఈ ఎన్‎కౌంటర్ లో 06 మంది మావోయిస్టులు మృతి చెందారు.గురువారం ఉదయం కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కి చెందిన ఓ కానిస్టేబుల్‎కు తీవ్ర గాయాలయ్యాయి.మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ,మరో...

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్,09 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి...

ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్,ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్ లు మరణించిగా,ముగ్గురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తుంది.ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ లో రిజర్వ్ గార్డ్‌ , 45 వ బెటాలియన్ కు...

ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు మావోల హతం ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్‌, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అబూజ్‌మడ్‌ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 800 మంది పోలీస్‌ బలగాలతో ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టారు. మావోయిస్టులను...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img