Sunday, September 7, 2025
spot_img

Enforcement Directorate

యాద‌వుల‌ను.. యాద‌వుడే ముంచుడాయే..

గొర్రెల ప‌థ‌కంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓఎస్డీ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌ మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగింద‌ని అనుమానాలు ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త ద‌ర్యాప్తులో వెల్ల‌డి! ఓ యువ‌కిర‌ణానికి ఎన్నిక‌ల నిధులు స‌మ‌కూర్చింది ఎవ‌రు..? ప్ర‌భుత్వ అధికారి అవినీతికి పాల్ప‌డితే రిమూవ‌ల్ ఆఫ్ ది స‌ర్వీస్ అదే నాయ‌కుడు అవినీతికి పాల్ప‌డితే...

ఈడీ అధికారి లంచావతారం

రూ.20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లోని ఒడిశా యూనిట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్న చింతన్ రఘువంశీ శుక్రవారం (2025 మే 30న) భువనేశ్వర్‌లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఆఫీసర్ అయిన ఇతను రతికాంత్ రౌత్...

సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీటు

హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నా రాహుల్‌కు ఇమేజీని తట్టుకోలేకే కుట్ర కేసులు మోడీ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ బిజెపి కుట్రల పార్టీ అన్న వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లో ధర్నా చేపట్టారు. ఏఐసీసీ...

హైదరాబాద్‌ వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు

సురానా - సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై దాడులు చెన్నై బ్యాంక నుండి వెల కోట్ల రుణాలు పొందినట్లు సమాచారం సురానా గ్రూప్‌ పై ఇప్పటికే సీబీఐ కేసు తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానాకి...

భయంతోనే ఈడి వేధింపులు

కాంగ్రెస్‌ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలపై ఈడి కేసులు - మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో...

గాంధీ కుటుంబాన్ని లొంగీసుకునే కుట్రలు

కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్‌ హెరాల్డ్‌ కేసులో అక్రమ కేసులు రాహుల్‌ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ అదర్శనగర్‌ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్‌గౌడ్‌ బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ...

ఎటిఎంలాగా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల వినియోగం

కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img