Friday, October 3, 2025
spot_img

excise department

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు రెండు సంవత్సరాలపాటు అమల్లో ఉండనున్నాయి. దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. అలాగే, కేటాయింపులో...

నాటుసారా తయారీ ప్రాంతాలపై ఎక్సైజ్‌ దాడులు

మూడు తండాల్లో, కల్వకుర్తి పట్టణంలో దాడులు 23 లీటర్ల నాటుసారా స్వాధీనం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మూడు తండాల్లో, పట్టణంలో ఎక్సైజ్‌ అధికారులు, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ అధికారులు ఒకేసారి కలిసి శనివారం తర్నికల్‌ తండా, జెపి తండా, రెడ్యాతండా, కల్వకుర్తి టౌన్‌లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు....

బీఆర్ఎస్ సర్కార్ లో.. బ‌ది’లీలలు’

గ‌త ప్ర‌భుత్వంలో యధేచ్చగా అక్ర‌మ బ‌దిలీలు నాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో అరాచకాలు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే పలువురికి స్థాన‌చ‌ల‌నం ఎక్సైజ్ శాఖలో నిజాయితీప‌రుల‌కు తీవ్ర అన్యాయం ప్ర‌శ్నించిన అధికారుల‌కు, ఉద్యోగుల‌కు వేధింపులు నేడు అదే కంటిన్యూ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.? యువరాజు పెత్తనానికి అధికారుల ఫుల్ సపోర్ట్ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతాకాదు. మంత్రులు,...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img