పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ అమెరికా పర్యటన జరుగుతున్న వేళ, వాషింగ్టన్ కీలక నిర్ణయం ప్రకటించింది. పాకిస్థాన్లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)తో పాటు, దాని ఆత్మాహుతి దళం ‘మజీద్ బ్రిగేడ్’ను కూడా అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2019లోనే...