పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
గాంధీ కుటుంబం దేశానికి వరం
గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చి, చారిత్రక వారసత్వాన్ని కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్యాంక్బండ్ వద్ద పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. పాపన్నగౌడ్...
ఆవిష్కరణలు పెట్టుబడులతో భవిష్యత్కు బాటలు
కార్యక్రమంలో మంత్రి లోకేశ్ వెల్లడి
ఆవిష్కరణ, పెట్టుబడి కలిసేచోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీసిటీలో ఎల్జీ ఎలక్టాన్రిక్సిక్ యూనిట్కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్టాన్రిక్సిక్ పవర్హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామన్నారు. ఈరోజు ఎల్జీ యూనిట్కు...