జీఓ నెం.59కు తూట్లు.. ప్రభుత్వ అధికారులే కారకులు
ముఖ్యపాత్ర పోషించిన తహసీల్దార్ ఎం.వి నర్సింహారెడ్డి
అక్రమ మార్గంలో పట్టాచేసిన వైనం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధికారుల అలసత్వం
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి స్వాహా
ఉప్పల్ కల్సా గ్రామంలో 1050 గజాల భూమి ఖతం
సర్కారు జీఓ, నిబంధనలు తుంగలో తొక్కిన యంత్రాంగం
గవర్నమెంట్ భూమిలో రాత్రికి రాత్రే గది నిర్మాణం
ఎప్పటి...