Friday, October 3, 2025
spot_img

GHMC

తెలంగాణలో రిజర్వేషన్ల ఉల్లంఘన

రాహుల్ గాంధీ సందేశాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి చరిత్ర సృష్టించింది పార్లమెంటులో రాహుల్ గాంధీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో రిజర్వేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన ఉన్నత పదవులను అనర్హులకు కేటాయింపు.. ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఎఫ్ఏసీ)గా ఎస్. భాస్కర్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అతిక్రమించడమే! తెలంగాణ...

చ‌ట్టం గీత దాటిన గీత ఆర్ట్స్‌

గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా? పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన‌ అధికారులు. అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీస‌ర్స్‌ అధికారులకు ముడుపులు, జీహెచ్‌ఎంసీ ఖజానాకు తూట్లు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్య వైఖరిపై ప్రజాగ్రహం! అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్ సామాన్య పౌరులు పన్ను కట్టడంలో ఒకరోజు ఆలస్యం చేస్తే ఇంటి ముందు ధర్నాలు, ఆస్తుల...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళాధికారి

కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలోని, మూసాపేట సర్కిల్‌లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఆస్తి మ్యుటేషన్ పత్రాల ఇచ్చేందుకు ఓ వ్యక్తిని వేధించిన సీనియర్ అసిస్టెంట్‌ ను ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ముట్టడి జరిపి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే, జీహెచ్ఎంసీకి...

పక్షపాతమా.. ఇష్టారాజ్యమా?

భాస్కర్ రెడ్డి ప్రమోషన్‌పై నిప్పులు చెరిగిన నిపుణులు నచ్చినోళ్ళకి బెల్లం.. నచ్చనోళ్ళకి సున్నం రిజర్వేషన్ల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు సీనియారిటీకి పాతర, న్యాయం ఎవరికి? రిజర్వేషన్లకు తిలోదకాలు, రాజ్యాంగ స్ఫూర్తి ఉల్లంఘిస్తారా? తప్పుడు సీనియారిటీ వాదనలు, కప్పిపుచ్చుకోవడానికి పన్నాగాలు! తెలంగాణ ఉద్యమ లక్ష్యం స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామ‌కాలు.. మన ప్రాంత యువతకు నిజాయతీగా దక్కాల్సిన ఉద్యోగ అవ‌కాశాలు, ప‌దోన్న‌తులు, ఆత్మస్థైర్యం, ఆత్మ...

అన్నపూర్ణ క్యాంటీన్‌ పేరు ఎలా మారుస్తారు?

కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ కార్పోరేటర్లు, బిఆర్‌ఎస్‌ నేతల ధర్నా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన...

అందుబాటులోకి పిజెఆర్ ఫ్లై ఓవర్

ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ప్రారంభం ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పి జె ఆర్ ఫ్లై ఓవర్ నేడు శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్...

అవినీతి తిమింగలం డీ.సీ.తిప్పర్తి యాదయ్య

ఈయన అవినీతిపై జి.హెచ్‌.ఎం.సి కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ దృష్టి సారించాలి అక్రమ నిర్మాణమా సున్నం వేసుకో.. నాకు డబ్బులు ఇవ్వు హౌస్‌ నెంబర్‌ అసెస్మెంట్‌ చేసి సక్రమం చేస్తా.. సూపర్‌ ఆఫర్‌ ఇస్తున్న డీ.సీ. తిప్పర్తి యాదయ్య.. ప్రభుత్వ నిషేధిత భూముల్లో అక్రమ నిర్మాణాలకు తప్పుడు హౌస్‌ నంబర్లు అసెస్మెంట్‌.. కోట్ల రూపాయల జిహెచ్‌ఎంసి పన్నుకు గండి కొడుతున్న డీ.సీ.! డీ.సీ. అక్రమ...

క‌లియుగంలో న‌వ‌యుగ ఆరాచ‌కం

(కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ) ముఖ్య‌మంత్రి క్యాంప్ ఆఫీస్ కూత‌వేటులో భూ క‌బ్జా కళ్లు మూసుకున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు! అనుమతులు ఒకచోట, నిర్మాణం మరోచోట నిర్మాణ సంస్థ పై చట్ట ప్రకారం చర్యలు శూన్యం ! మాముళ్ల‌మ‌త్తులో జోగుతున్న ప్ర‌భుత్వ అధికార‌గ‌ణం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు అతి సమీపంలో, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ...

24 బార్లకు 3525 అప్లికేషన్లు

విజయవంతంగా ముగిసిన లాటరీ ప్రక్రియ రంగారెడ్డి జిల్లా నార్సింగి అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 24 నూతన బార్లకు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ నిర్వహించారు. కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో జరిగిన ఈ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని...

గ్రేటర్ హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్ల బండారం బట్టబయలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో జరుగుతున్న ఫేక్ సర్టిఫికెట్ల బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. బల్దియాలో 23 వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను గుర్తించారు. ఈ ముఠాను నార్సింగి మునిసిపాలిటీలో పట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 22,906 తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జీహెచ్ఎంసీ క్యాన్సిల్ చేసింది. ఇందులో బర్త్ సర్టిఫికెట్లు 21,001...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img