డిమాండ్ చేసిన దివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక
కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరుతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీవో నెం. 49 ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక డిమాండ్ చేశారు. మావల మండలంలోని కొమురం భీం కాలనీలో ఆదివాసీ మహిళలతో...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...