Tuesday, October 28, 2025
spot_img

government lands

కోట్లు కొల్ల‌గొట్టిన కొంతం శ్రీనివాసులు

అధికారి హోదాలో ప్రభుత్వ భూములను ప్రైవేటుప‌రం అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఉంటూ కోట్లు కొల్ల‌గొట్టిన వైనం కుటుంబ స‌భ్యులు, బినామీ పేర్ల‌తో కోట్ల‌లో అక్ర‌మాస్తులు ఏసీబీ, ఐటీ శాఖ అధికారులు స‌మ‌గ్రంగా విచారించాలి శ్రీనివాసుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల డిమాండ్‌ "తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచును" అన్నట్లు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెలుగు వెలిగిన కొంతం...

కోట్ల విలువైన ప్రభుత్వ భూములు గోల్‌మాల్!

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలంలో సర్కారీ భూములు గోల్ మాల్! వ్యాపారులకు, నాయకులకు ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములను అమ్ముకున్న మండల రెవెన్యూ అధికారులు.. 2018 నుండి 2022 వరకు తిరుమలగిరిలో రెవిన్యూ అధికారుల బరితెగింపు! అసైన్మెంట్ కమిటీ లేదు, కలెక్టర్ ఆమోదం లేదు, పబ్లిక్ నోటీసు లేదు.. అంతా ఆగమాగం! సర్వే నెం. 835, 826,...

నారసింహుడి సాక్షిగా ప్ర‌భుత్వ భూముల్లో అక్రమ వెంచ‌ర్లు

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న వైనం యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరిద్దరిదే రాజ్యం.. బడా బాబులకు దోచిపెడుతున్న ప్రజా ప్రతినిధులు.. కొండలు, గుట్టలు, నీటి కుంటలు కనుమరుగవుతున్న దౌర్భాగ్యం.. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా సాగుతున్న భూ దోపిడీ.. స్థానిక ప్ర‌జ‌లు ఫిర్యాదు చేసిన‌, చ‌ర్య‌లు శూన్యం.. పైగా బెదిరింపులు జ‌యంరాంరెడ్డి, శ్యాంసుంద‌ర్ రెడ్డి ల‌కు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img