ఆత్మకూరు (ఎం) మండల పరిధిలోని పల్లెర్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమయ్య మరియు బోధన సిబ్బంది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాజా మాజీ జెడ్పిటిసి కోడిత్యాల నరేందర్ గుప్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ బడి ముద్దు ప్రైవేటు బడి వద్దు అనే నినాదంతో ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయ...