ఓయు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునే బాధ్యత నిరుద్యోగులు తీసుకోవాలని కోరారు టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి చనగాని దయాకర్. పట్టబద్రుల ఎన్నికల సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం...
లక్ష వార్తల ప్రేరణ తెలంగాణ ఉద్యమానికి పునాది
మిషన్ భగీరథ నుండి కాలేశ్వరం కుంభకోణం వరకు
గుండె ఆపరేషన్ల నుండి గుడిసెల నిర్మాణం వరకు
తెలంగాణకు కాగడ దివిటి తీన్మార్ మల్లన్న
వాగ్దాటితో గొంతు చీల్చుకొని రికార్డింగ్ ఎవిడెన్స్ లతో క్యూ న్యూస్
పట్టబద్రులారా.. పదిఏళ్ల చరిత్రను మర్చిపోవద్దు.. తీన్మార్ మల్లన్న ను గెలిపించండి.
కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు...
ప్రమాదంలో హోంగార్డు మృతి
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా,...