జీవీబీఎల్ ఘనంగా లోగో, వెబ్సైట్ ఆవిష్కరణ… ఏడు నూతన చాప్టర్ల ప్రకటన
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జీవీబీఎల్ లోగో, వెబ్సైట్ ఆవిష్కరణకు, నూతన నాయకత్వ...
భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన డల్లాస్లో తమ నూతన చాప్టర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ప్రపంచవ్యాప్త వైశ్య వ్యాపారవేత్తల ఏకీకరణలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ ముందడుగు కేవలం భౌగోళిక విస్తరణ...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...