Friday, September 20, 2024
spot_img

health

ఏ ప్రభుత్వమైనా విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి

ఏ దేశం అయినా సమాజం యొక్క శ్రేయస్సును, పురోగతిని అభివృద్ధి చేసే ప్రధాన రంగాలు రెండు ఉంటాయి, అవి విద్య మరియు వైద్యం. ఈ రెండు రంగాలు లేకుండా ఏ సమాజమైనా అభివృద్ధి దిశలో ముందుకు సాగలేదనడం అక్షరసత్యం. విద్య ద్వారా వ్యక్తులు జీవితంలో స్ఫూర్తి పొందుతారు, సమాజానికి ఆర్థికంగా, సామాజికంగా సహకరించడానికి సిద్ధమవుతారు.వైద్యం...

క్యారెట్ వల్ల లాభాలు ఇవే

ప్రతి రోజు ఓ క్యారెట్లు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.రోజువారి ఆహారంలో క్యారెట్లను తినడం వల్ల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.క్యారెట్లు తినడం వల్ల కంటి చూపును రక్షించుకోవచ్చని వైద్యులు అంటున్నారు.క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.మరోవైపు క్యారెట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.గుండె...

వణికిస్తున్న వైరల్‌ ఫీవర్‌

తెలంగాణలో విజృంభిస్తున్నా సీజనల్‌ వ్యాధులు ఒకే రోజు ఆరుగురు మృతి.. రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్‌ వైరల్‌ ఫీవర్స్‌,డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్‌,చికెన్‌ గున్యా వంటి సీజనల్‌ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు ఇదే అదనుగా చేసుకుని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల దందా.. ప్రతి జ్వరాన్ని డెంగ్యూ అని చెప్తూ భారీగా వసూళ్లు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూన్న వైద్యులు తెలంగాణలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.పల్లె నుండి పట్నం...

రక్తదానంతో గుండె జబ్బు దూరం

రక్తదానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన చాల మంది రక్తదానం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు.రక్తదానం చేయడం వల్ల బలహీనతకు గురవుతామని,ఇంకా అనేక రకమైన సమస్యలు వస్తాయని చాల మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు.కానీ ఇవ్వన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుందని...

క్రిమి కీటకం మధ్య మనిషి

మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉంటుంది.రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా అంటు రోగాలు రాకుండా ఆరోగ్య అవగాహనతో రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్య మన్నది వైద్య చికిత్సలో మూల సూత్రం. అందుకే ప్రస్తుత వర్షాకాలంలో కాలానుగుణ (సీజనల్) వ్యాధుల గురించి తెలుసుకుని,తెలివిగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని...

మెడ్ ప్లస్ మెగా మోసం

అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్ సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్ రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైస‌లకు విక్రయం 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ ద‌గా కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైస‌లకు తగ్గించిన సంస్థ అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్ చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్...

ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్

గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి అప్పటి సూపరిటెండ్ నాగమణిపై బదిలీ వేటు నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు 'వైద్యో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img