Wednesday, April 2, 2025
spot_img

health updates

అరటి పండు తినే విషయంలో ఈ జాగ్రతలు పాటించాల్సిందే

అరటి పండు తినడం వలన లాభాలు ఉన్నయని తెలుసు.అందరికీ అందుబాటులో ఉంటే పండ్లలో అరటి పండు ఒకటి.కానీ అరటి పండు తినే విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం పుట అరటి పండు తినడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఖాళీ కడుపుతో అరటి పండు తీనొద్దని వైద్యులు తెలుపుతున్నారు.ఎందుకంటే ఖాళీ...

రన్నింగ్ కి వెళ్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

శరీరం ఫిట్నెస్ కోసం చాల మంది రన్నింగ్ చేస్తుంటారు.ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి పార్కులు,ఫుట్ పాత్,గ్రౌండ్స్ లో పరుగులు పెడతారు.ఆరోగ్యానికి రన్నింగ్ చేయడం మంచిదే.రన్నింగ్ చేయడం వల్ల గుండె,ఆరోగ్యానికి చాల ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు 20 లేదా 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం చాల అవసరం.కానీ రన్నింగ్ పూర్తీ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు...

వానా కాలం,వ్యాధులతో అప్రమత్తం

(కాలానుగుణ వ్యాధులతో కాస్త జాగ్రత్త!) : రోజు రోజుకు మనం ప్రకృతి సిద్ధమైన పంచభూతాలకు దూరం అవుతున్నాం. అందువల్లనే రోగాలకు దగ్గర అవుతున్నాం. స్వచ్ఛమైన గాలి, నీరు, నింగి, నేల, నిప్పును కలుషితం చేస్తున్నాం. ప్రకృతిని వికృతిగా మారుస్తూ పలు జబ్బులను కొనితెచ్చుకుంటున్నాం. సమాజంలో 80 శాతం వ్యాధులు ప్రబలుటకు పరిసరాల పారిశుధ్య లోపం, సురక్షితమైన...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS