ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు, గాజుల మహోత్సవం
మణికొండ అలకాపూర్ టౌన్షిప్లో మహిళల సందడి
మాంగల్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గోరింటాకు మరియు గాజుల మహోత్సవం మణికొండ అలకాపూర్ టౌన్షిప్ ప్రాంతంలో ఉత్సాహభరితంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సాంస్కృతిక కార్యకర్త డా. బత్తిని కీర్తిలతా గౌడ్ ఘనంగా నిర్వహించారు.
ఈ...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...