అవార్డు అందుకున్న శివ కుమార్ గౌడ్
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కారాగారం చంచల్గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్లోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో మొత్తం సుమారుగా 75 కోట్ల రూపాయల విలువ గల 69 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలతో మరోసారి...
ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్లో...
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని cad డివిజన్ 8(చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయం)లో పనిచేస్తున్నారు. నూనె శ్రీధర్కు సంబంధించిన 20 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆయన తన విభాగంలోని పలు ప్రాజెక్టులను నచ్చినవారికి కట్టబెట్టి...
హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత విన్నర్గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల సుందరీమణులతో పోటీ పడి విజేత అయ్యారు. మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన తొలి థాయ్లాండ్ జాతీయురాలిగా రికార్డ్ నెలకొల్పారు.
2003 సెప్టెంబర్ 20న థాయ్లాండ్లోని ఫుకెట్లో జన్మించిన...
హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు శనివారం (మే 31న) రూ.6 లక్షల విలువైన ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఇ-సిగరెట్లను విక్రయిస్తున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు బ్రాండ్ల సిగరెట్లతోపాటు 2 బైక్లను, 3 సెల్ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను.. మంగల్హాట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇద్రిస్, మల్లేపల్లి ఏరియాకి చెందిన ఆమీర్...
స్పీకింగ్ ఆర్డర్లు జారీ చెయ్? పైసలు వసూల్ చెయ్?
హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన సర్కిల్-21 డిప్యూటీ కమిషనర్..
వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు..
ఖానామెట్లో కానరాని ప్రభుత్వ నిబంధనలు..
చందానగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ యాక్ట్-1955, టి.ఎస్. బీ పాస్లు వర్తించవు..
శేర్లింగంపల్లి జోన్ పరిధిలో బోగస్ జీహెచ్ఎంసీ మార్టిగేజ్లతో అనుమతుల జారీ..
చందానగర్...
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడిసింగరేణి సహకారం మరువలేంః ఓయూ వీసీ
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు...
మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్లో ప్రభుత్వం
రూరల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్
తెలంగాణ గ్రామీణ అందాలకు దక్కనున్న ప్రపంచవ్యాప్త ప్రచారం
మిస్ వరల్డ్ ఈవెంట్ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక వృద్ధికి తోడ్పాటు
బుధవారం హైదరాబాద్కు చేరుకున్న 65దేశాల ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మీకంగా చేపట్టిన మిస్ వరల్డ్ - 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్...
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు ఓలింగ్ ప్రక్రియ జరిగింది.
తల్లిదండ్రులకు మతులు పోగొడుతున్న కో-లివింగ్ సంస్కృతీ
గతంలో ముంబాయి, ఢిల్లీ, కోల్కత్త, బెంగళూరు నగరాలకే పరిమితం
నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలిసిన వసతి గృహాలు.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం లీగల్
ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే అనుమతులు లేకుండానే ఏర్పాటు
ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటేనే తప్పు.. ఇప్పుడు...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...