నగరంలో జలం బంగారం
అధికారికంగా దోచుకుంటున్న అక్రమార్కులు
భూగర్భాన్ని పిండేస్తున్న ప్రైవేటు వ్యాపారులు..
జీవాన్ని నిలిపే జలం..సిరులు కురిపిస్తోంది. గొంతు తడపాల్సిన నీటి చుక్క నోట్ల కట్టలను పండిస్తోంది. సామాన్యడి ధాహార్తి అక్రమార్కుల ధనదాహాన్ని తిరుస్తుంది. ప్రకృతి ప్రసాదమైన మంచినీరు ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నగరం..ఇలా గొప్పలు చెప్పుకునే గ్రేటర్...
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో బ్యాంకాక్ నుండి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు మహిళాల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళాలను అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకాక్ నుండి పాములు తీసుకొని వస్తున్న మహిళలను...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, అధికారులు స్వాగతం పలికారు. నేడు, రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు, రేపు హైదరాబాద్...
నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్
రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వ ప్రసాద్ (ఐపీఎస్) అన్నారు. వాహన ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకొని నగరంలోని పలు డివిజన్లలో ట్రాఫిక్ పోలీసుల అధ్వరంలో, రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈనెల 01...
గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...
ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజ్
విద్యాసంస్థలకు ప్రైవేట్ లిమిటెడ్ ఎలా సాధ్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు
ఇంటర్ బోర్డు అనుమతి అసలే లేదు
బొక్క బోర్లా పడ్డ స్టూడెంట్స్ పేరెంట్స్
అధికారుల కనుసన్నల్లోనే అంతా
కనీస వసతులు, జాగ్రత్తలు కరవు
డీఐఈఓ ఎంక్యా నాయక్ అండతోనే యవ్వారం
విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించిన బన్సల్ క్లాసెస్ యాజమాన్యం
విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సీజేఎస్ అధ్యక్షుడు...
( దివిస్ ల్యాబ్స్ చైర్మన్, మాజీ కలెక్టర్ అనితా రాంచంద్రన్ అవినీతి లెక్క తేల్చండి )
దివిస్ చైర్మన్ మేనల్లుడి 100 కోట్ల అవినీతి అక్రమాస్తులపై విచారణ జరిపించండి
దివిస్ ల్యాబ్స్కు అనుకూలంగా కమిటి నివేదికలో అనితారాంచంద్రన్ ఒత్తిడి..
గోల్డెన్ ఫారెస్ట్ భూమిలో దివిస్ ల్యాబ్స్ చైర్మన్ నిర్మాణాలు ఎందుకు ఆపలేదు.
అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతికి 16 కోట్లు...
రూ. 12 కోట్లతో నూతన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవన నిర్మాణం
తొమ్మిది నెలలు కావస్తున్న తెరుచుకొని నూతన భవనం
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారా ..?
ప్రజాప్రతినిధుల మద్య నెలకొన్న విబేధాలే కారణమని అంటున్న స్థానికులు
కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావాల్సిందేనా..??
ప్రజల సొమ్ము వృధా చేయడం కొంతమంది ప్రజా ప్రతినిధులకు పరిపాటిగా...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు...
(తప్పుడు రిపోర్ట్తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా)
కబ్జాచేసిఅక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి
గతంలోనే సర్కారు భూమిగా సర్వే చేసి, తేల్చిన అప్పటి ఏడీ ఎం. రామ్చందర్, ఏడీ శ్రీనివాస్లు, డీఐ గంగాధర్
ముడుపులు తీసుకొని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ సత్తెమ్మ, ఏడీ శ్రీనివాసులు
ఏడీ దాఖలు చేసిన తప్పుడు రిపోర్ట్ను మేడ్చల్...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...