Thursday, September 11, 2025
spot_img

hyderabad

రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ వ్యాఖ్యలు : నాగార్జున

సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు....

ఈడీ విచారణకు హాజరైన హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్

హెచ్.సీ.ఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ మంగళవారం హైదరాబాద్‎లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంకి సంభందించి సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.20కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‎కు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.

రాణిగంజ్‌లో ఫుట్‌పాత్‌ పై అక్రమ నిర్మాణాలు

నిత్యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం పట్టింపు లేని మున్సిపల్‌ అధికారులు బేగంపేట్‌ సర్కిల్‌ రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని రాణిగంజ్‌లో ఫుట్‌ పాత్‌ పై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పాత సిటీ లైట్‌ హోటల్‌ సమీపంలోని అశ్రు ఖానా వద్ద ఫుట్‌ పాత్‌ పై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. వ్యాపార సముదాయం కావడంతో ఆ ప్రాంతమంతా నిత్యం...

సికింద్రాబాద్ – గోవా వీక్లీ ట్రైన్ ప్రారంభం

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‎లో కేంద్రమంతి కిషన్‎రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...

హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ

యూ ట్యూబర్‌ హర్షసాయిపై సైబరాబాద్‌ పోలీసులు లుకౌట్‌ లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...

పేట్లబుర్జు పోలీస్ గ్రౌండ్స్‎ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దసరా నవరాత్రులకు హైదరాబాద్‎లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు. శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్‎క్వార్టర్స్ పేట్లబుర్జ్‎లోని పోలీస్ గ్రౌండ్స్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ...

గాంధీభవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సంధర్బంగా మంత్రి పొన్నం...

హైడ్రా ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం,గెజిట్ విడుదల

ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం...

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది

కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇస్తాం మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జీ.వెంకటస్వామి కాకా 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నయం...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img