యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడాని సైబరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
11.70 ఎకరాల చెరువు కబ్జా చేసిన కేటుగాళ్లు
నిషేధిత జాబితా నుండి తొలగింపు
2017లో ఇరిగేషన్ అధికారులు లెక్కల ప్రకారం 11ఎకరాలకు పైనే
కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం కామన్ అయిపోయింది. భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఓ పక్క హైడ్రా కబ్జాలపై సీరియస్ గా యాక్షన్...
సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్ర్యూ పింటో ముఖ్యమంత్రికు వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ...
అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు...
ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు
ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు
వికారాబాద్ టౌన్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్
కొంత మందికి వీఆర్, మరికొంతమందిపై బదిలీ వేటు
ఇసుక అక్రమ రవాణాలో విఫలమయ్యారని చర్యలు
నెక్ట్స్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నజర్
రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఖాకీలపై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు. మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి...
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
గ్రేటర్ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినేస్ జీరో
గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం
హైడ్రా ఎఫెక్ట్ తో కొనుగోలుదారుల్లో గుబులు
గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు
క్రయ, విక్రయాలు చేసే కమీషన్ దారుల పరిస్థితి దయనీయం
రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా
సేల్స్ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్ అండ్ పెట్టుబడిదారులు
ఉపాధి కోల్పోయిన లక్షలాది...
మహాత్మాగాంధీ జయంతి సంధర్బంగా బుధవారం హైదరాబాద్లోని చంచల్గూడ మహిళల ప్రత్యేక జైలులో "ఖైదీల సంక్షేమ దినోత్సవం"గా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ డా .సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్లశాఖ వారి ప్రయోజనాల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ మేరకు డీజీ ఖైదీలకు పెంచిన వేతనాలను ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా హాజరైన...
బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా,24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 ఉంది.
( సీజ్ చేసినా… పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంతర్యమేంటి.? )
అనుమతులు లేని పాఠశాలల సంగతేంటి.?
ప్రైవేటు స్కూల్స్ కు అవినీతి అధికారుల అండ
కమర్షియల్ భవనాలల్లో కొనసాగుతున్న తరగతులు
ఏళ్ల తరబడి పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘన
కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లార్డ్ స్కూల్ పరిస్థితేంటి ?
జరిమానాలు వెయ్యకుండా కాలయాపనలు ఎందుకు.?
ప్రైవేట్ పాఠశాలలను మానిటరింగ్ చేయని అధికారులు.?
ప్రభుత్వ ఆదాయానికి...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...