మంత్రి పొన్నం ప్రభాకర్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ కూడా విమర్శించలేదని తెలిపారు.ఆంధ్ర ప్రజలను గతం కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ప్రత్యేక సాఫ్ట్వేర్ పరిజ్ధానంతో పోలీస్ సిబ్బందికి విధుల కేటాయింపు
గణేష్ నిమజ్జన యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లు తూది దశకు చేరుకున్నాయి-నగర సీపీ సీవీ ఆనంద్
పాతబస్తీకి అదనపు బలగాలు చేరుకున్నాయి - దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా
హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నగర పోలీస్ విభాగం అధునాతన భద్రత వ్యవస్థను ప్రవేశపెట్టింది.నగరంలో...
రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి.అమాయకులను టార్గెట్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు.ఫెక్ సంస్థలను నెలకొల్పి చివరికి బోర్డు తిప్పేస్తున్నారు.పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాధితులు మాత్రం కేటుగాళ్ల ఉచ్చుల్లో చిక్కుతూనే ఉన్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి మొహం చాటేసింది...
హైదరాబాద్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్పో -టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పో 2024 శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది.టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పో 2024 యొక్క నాల్గవ ఎడిషన్ సెప్టెంబర్ 14,15 తేదీలలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యొక్క వైబ్రెంట్ ప్రాపర్టీలను ప్రదర్శించడానికి,గృహాలను కోరుకునేవారికి,పెట్టుబడిదారులకు అసమానమైన అనుభవాన్ని టైమ్స్ ప్రాపర్టీ అందిస్తుంది.
ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో వెంకట్ రవి,...
పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ
పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు
దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!!
కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి,అరికేపుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరూ..?
ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎందుకు..?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ల వ్యూహామేనా
కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కా స్కేచే గొడవకు కారణమా.!
గణేష్ నిమజ్జనం,విమోచన దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా.?
17న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక.?
పోలీసులు భద్రత...
హైదరాబాద్ లో భారీగా గ*జాయి పట్టుబడింది. ఒడిశా నుండి మహారాష్ట్రకు గ*జాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ*జాయి స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ*జాయి స్వాధీనం చేసుకున్నామని, 08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్...
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న చంద్రబోస్, బలగం ఫేం కొమురవ్వ
పొన్నం సత్తయ్య గౌడ్ కుటుంబ విలువలను కాపాడుతూ, ఉమ్మడి కుటుంబ విలువలను నేర్పించారు.
హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, తదితర మంత్రులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పొన్నం...
ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణం
హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శుక్రవారం హరీష్...
మంత్రి పొన్నం ప్రభాకర్
గణేష్ ఉత్సవాలు,మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలకు,నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.సీఎం ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...