ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై ఈడీ రైడ్స్
11 చోట్ల సోదాలు చేపట్టిన అధికారులు
విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు
హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్స్ సంస్థల పై 11 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.విదేశాల నుండి విరాళాలు తీసుకోని దుర్వినియోగానికి...
మేడ్చల్ ఓ అర్ అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై సుతారి గూడ గ్రామం వద్ద పటాన్ చెరువు నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఆగి ఉన్న కంటైనర్ ను డీసీఎం ఢీ కొట్టింది.దీంతో డీసీఎం డ్రైవర్ వాహనాన్ని దిగి తనిఖీ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన మరో కంటైనర్...
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటికి పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఘటన పై ఇంకా...
వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు.శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్బ్రో...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు
అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ - మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ ,జూన్ 25 ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి...
( ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ )
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 26న ( బుధవారం ) తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ ని విజయవంతం చేయాలని కోరారు...
ఏసీపీ జీ.శంకర్ రాజు ఆధ్వర్యంలో తపస్య జూనియర్ కాలేజీ మరియు ఖిల్వత్ విద్యార్థులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశం పై సిబ్బందితో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏసీపీ జీ.శంకర్ మాట్లాడుతూ హైదరాబాదులో 2023లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు...
హైదరాబాద్ శాంతి భద్రతల పై ప్రత్యేకదృష్టి పెట్టిన సీఎం రేవంత్
గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస ఘటనల పై పోలీసుశాఖకి కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం
రాత్రి 11 లోపే వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించిన పోలీసులు
అర్ధరాత్రి ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవు
గస్తీ పెంచాలని నిర్ణయించిన పోలీసుశాఖ
హైదరాబాద్ శాంతిభద్రతల పై ప్రభుత్వం ప్రత్యేక...