బేగంపెట్ విమానశ్రయంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది,పోలీసులు తనిఖీలు చేపట్టారు.విమానశ్రయంలో బాంబు పెట్టినట్టు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్,ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు.బేగంపెట్ విమానశ్రయానికి చేరుకున్న పోలీసులు,బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.ప్రస్తుతం విమానాశ్రయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.గతంలో కూడా అనేకసార్లు పోలీసులకు మెయిల్స్,కాల్స్ ద్వారా బాంబు...
టీపీసీసీ నాయకులు బట్టు జగన్
వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి...
ఓ రాజకీయాలను శాస్తున్న ఓ నాయకులారా..ఇప్పుడు ప్రజలడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా..ఓ పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలకు వెళ్లడం సమంజసమేనాకొత్త నాయకత్వానికి అవకాశాలివ్వక మళ్లీ పాతోళ్లనే ఎలా సమర్థిస్తారుచట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీనే నేడు దిక్కరిస్తుంటే.....
మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి, సోదరుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు : ఈడీ
మహిపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ఇళ్లు,కార్యాలయాలలో సోదాలు నిర్వహించాం
రూ.300 కోట్లలో మైనింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ సంచలన ప్రకటన విడుదల చేసింది.గురువారం రోజున మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన...
కేజీ చిన్నారిని చితకబాదిన టీచర్
స్కూల్ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి
రూ.60 నుంచి 70వేల డోనేషన్లు వసూల్
లక్షల్లో ఫీజులు,జాయినింగ్లో బోలెడు కండిషన్లు
పేరెంట్స్కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్.. లేకుంటే నో
బుక్స్కు రూ.6 నుంచి 8వేల వరకు బిల్లు
కేజీ నుంచి పదవ తరగతి వరకు భారీగా ఫీజులు
విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యం
విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి...
(గండిపేట మండలం నెక్నాంపూర్లో కబ్జాకు గురైన 28 ఎకరాలు)
సర్వే నెం. 112, 116, 125 భూమి మాయం
దీని విలువ సుమారు రూ.170కోట్లు
మాముళ్ల మత్తులో మణికొండ మున్సిపాలిటీ
పట్టించుకోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖ
కోర్టు కేసులను లెక్కచేయని అధికారులు
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం
మంత్రి కొండా సురేఖ ఈ అక్రమాలకు అండాగా నిలుస్తారా..? లేక నిలదీస్తారా..?
రాష్ట్రంలో అక్రమార్కులు...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల...
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీపీ రవిగుప్తా
బౌరంపేట్ లోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) రవి గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గురువారం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది.వేడుకల్లో...
(కాల్వలను,ఎఫ్టీఎల్,బఫర్ జోన్లను ఆక్రమించిన ఎన్ఓసీ జారీ చేసిన అధికారులు)
సుచరిండియా సంస్థ ఆగని ఆగడాలు
కబ్జాకు గురైన దేవర యంజాల్ చెరువు కాల్వలు
ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారుల అండదండలతో నిర్మాణాలు
రైతులు...