Saturday, September 21, 2024
spot_img

hyderabad

ఇండియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ జాన్స‌న్ కన్నుమూత

ఇండియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ జాన్స‌న్ (52) కన్నుమూత గురువారం బెంగుళూరులోని తన సొంత నివాసంలోని నాలుగు అంతస్తులోని బాల్కనీ నుండి జారీపడి తుదిశ్వాస విడిచిన డేవిడ్ తీవ్రగాయలైన డేవిడ్ ను ఆసుప్రతికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు తెలిపిన డాక్టర్ లు డేవిడ్ మరణవార్తను దృవీకరించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం

రూ.2 లక్షల రైతు రుణమాఫీ,తదితర అంశాల పైచర్చ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.రేపు (శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎట్టిపరిస్థితిలో ఆగస్టు 15 లోపు రైతురుణామాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి...

నీట్ లీకేజి పై సీబీఐతో విచారణ జరిపించాలి

(టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్) నీట్ లీకేజి బీజేపీ చేసిన పాపం కదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్.14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం కనిపించడం లేదని మండిపడ్డారు.తెలుగు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీకు పట్టదా అంటూ కేంద్రమంత్రులైన బండిసంజయ్,కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.దేశం...

ఫోన్ ట్యాపింగ్ నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ డీజీపీకి లేఖ అందజేసిన న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన పోలీసు అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి తెలంగాణ డీజీపీ రవికుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన డీఎస్పీ ప్రణీత్ రావు,అడిషనల్...

మేము పాలకులం కాదు,సేవకులం:సీఎం రేవంత్

మల్లేపల్లిలోని ఐటీఐ ఏటీసీకి భూమిపూజ ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం 50 కోట్లతో మేడిపల్లిలో ఏటీసీని నిర్మాణం చేస్తాం విద్యార్థులకు విద్య,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం నలుమూలల ఏటీసీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మల్లేపల్లిలోని ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కి భూమి పూజ...

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష సమావేశం

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ స్మార్ట్ సిటీ,అభివృద్ధి తదితర అంశాల పై జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీ,సిఎంఏ ప్లాన్స్ గ్రాంట్స్...

హైదరాబాద్ లో భారీ వర్షం,అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

మధ్యాహ్నం 3 గంటల నుండి నగరవ్యాప్తంగా భారీ వర్షం భారీ వర్షంతో ప్రధాన ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించిన జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.మధ్యాహ్నం 3 తర్వాత వర్షం మొదలైంది.భారీగా వర్షం కూరుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జూబ్లీహీల్స్,బంజారాహీల్స్,ఖైరతాబాద్,రాజేంద్రనగర్,కొత్తపేట,ఉప్పల్,మేడ్చల్,మాదాపూర్,గచ్చిబౌలి,కొండాపూర్,మియాపూర్,సికింద్రాబాద్,బేగంపేట్,అమీర్ పేట్,పంజగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.నగరంలో...

జూన్ 19న తెలంగాణకు ఇద్దరు కేంద్రమంత్రులు

కేంద్రమంత్రులుగా బాద్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రాష్ట్రానికి బండిసంజయ్,కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ తెలంగాణకి చెందిన ఇద్దరు మంత్రుల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్యకర్తలు తెలంగాణకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి,బండిసంజయ్ ఈనేల 19న ( బుధవారం ) రాష్ట్రానికి వస్తున్నారు.ఢిల్లీలో...

హైదరాబాద్ లో గంజాయి కలకలం

పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు.వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.హయాత్ నగర్ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ...

కాంగ్రెస్ పాలనలో యువత ఆందోళనకు గురవుతున్నారు :హరీష్ రావు

ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img