Saturday, September 21, 2024
spot_img

hyderabad

ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్

గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి అప్పటి సూపరిటెండ్ నాగమణిపై బదిలీ వేటు నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు 'వైద్యో...

గొర్రెల స్కాంలో కీలక పరిణామం,రంగంలోకి ఈడీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...

ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు

ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నాం. హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి 6నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల...

‘సీతా కళ్యాణ వైభోగమే’ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి : హర్షిత్ రెడ్డి

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం...

అభివృద్ది పై దృష్టి పెడతారా..

ఎన్నికలు ముగిసాయి.. ఎవరి పదవులు వారికి వచ్చాయి.. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ది పై దృష్టి పెడతారా.. లేదంటే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారా.. భాద్యతను గుర్తించి మీకు ఓటు వేసినందుకు న్యాయం చేస్తారా.. భాద్యతను మార్చి సమయాన్ని వృధా చేస్తారా.. సమన్యుల పక్షాన గళం విప్పి కొట్లాడుతారో.. లేక అదే సామాన్యులతో...

ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్

గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి అప్పటి సూపరిండెంట్ నాగమణిపై బదిలీ వేటు నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు 'వైద్యో...

టిఎస్ఐఐసి స్థలాలకే ఠికాణా లేదు..?

ముఖ్యమంత్రి సారు ఈ వ్యవహారంపై మీరు దృష్టిపెట్టాల్సిందే.. పఠాన్ చెరు టీఎస్ఐఐసి అధికారులంటే తమాషా కాదు.. అధికారుల అండదండలతో వందల కోట్ల విలువైన స్థలాలను స్వాహా చేసేందుకు పెద్ద స్కెచ్..! అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు ఇచ్చిన దౌర్భాగ్యం.. చేతులు దులుపుని నింపాదిగా కూర్చున్న జోనల్ మేనేజర్ అనురాధ.. ఆరు నెలలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకోని అధికారి.. అక్రమార్కులకు వత్తాసు పలికి...

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

ఆదివారం ప్రధాని మోడీ పాటు ప్రమాణస్వీకారం చేసిన కేంద్రమంత్రులకు శాఖలు కేటాయించారు.అమిత్ షాకి కేంద్ర హోంశాఖ,నితిన్ గడ్కరీకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు శాఖ,జయశంకర్ కి విదేశాంగ శాఖ, మనోహర్ లాల్ కట్టర్ కి హోసింగ్ అండ్ అర్బన్ శాఖ,నిర్మల సీతారామన్ కి ఆర్థిక శాఖ,చిరాగ్ పాశ్యన్ కి యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ,శివరాజ్...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img