Saturday, September 21, 2024
spot_img

hyderabad

పనులలో రాజీ పడొద్దు..

రింగ్ రోడ్డు పనులకు త్వరలో పరిష్కరిస్తాం.. ఎక్కడ కూడా లోఓల్టేజి సమస్య ఉండొద్దు.. త్వరలో రేషన్ కార్డుల జారీ.. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ.. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహణ.. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోదాడ, హుజూర్ నగర్...

రియల్ దందాతో… భారీ మోసం

ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్‌ నకిలీ బాగోతం రంగారెడ్డి జిల్లా తోలుక‌ట్టలో మ‌రో ఫ్రీ లాంచ్ యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా రంగు రంగుల బ్రోచ‌ర్స్‌తో అట్రాక్ట్ ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా స‌.నెం. 167లోని 10 ఎక‌రాల్లో రాయ‌ల్ ఫామ్స్ వెంచర్ జీఓ 111 పరిధిలోకి తోలుక‌ట్ట గ్రామం ధ‌ర‌ణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మ‌కాలు రెవ‌న్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం ప్రేక్ష‌క పాత్ర‌లో...

మహిళల కోసం సరికొత్త ప్లాటినమ్ ఎవారా నోవా కలెక్షన్

ప్లాటినం గోల్డ్ ఇంటర్నేషనల్,ఇండియా,సెన్కో గోల్డ్ & డైమండ్స్ తో కలిసి సంతోషం,సమృద్ధి మరియు సాధికారత మూర్తీభవించిన ఆధునిక మహిళకు నివాళిగా ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను విడుదల చేసింది.ప్లాటినం యొక్క స్వాభావిక లక్షణాలను ప్రతిబింబిస్తూ, ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్ నేటి తరపు మహిళల చైతన్యవంతమైన స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా రూపొందించబడింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం...

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హార్థీక శుభాకాంక్షలు

మల్లన్న గెలుపు'లో భాగస్వాములు అయినా పట్టభద్రులందరికి ధన్యవాదాలు. తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్ఛునూరి కిషన్ హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా'తో సన్మానించడం జరిగింది. అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో క్యూ న్యూస్ కో & యాంకర్ సుదర్శన్ గౌడ్,...

మంత్రి ఆదేశాలకే దిక్కులేదు…

టీఎస్ఐఐసీ స్థలాలకు రక్షణ లేదు పటాన్ చెరు జోనల్ మేనేజర్ కనుసన్నల్లోనే నిర్భయంగా అక్రమ నిర్మాణాలు.. సీజ్ ను తొలగించి కాలువను పూడ్చిన దాష్టీకం.. వందల కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ పట్టించుకోని అధికారి.. ఆక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు. ..? ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేయుటకు కంకణం కట్టుకున్న మహిళా అధికారిణి.. జోనల్ మేనేజర్ గా...

అక్షర యోధుడు రామోజీ రావు మరణం జాతికి తీరని లోటు

రామోజీ రావు మరణవార్త దిగ్బ్రాంతికి గురిచేసిందిఈనాడు,ఈటీవితో మీడియా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచే వ్యవస్థను రూపొందించారు రామోజీ మరణం యావత్తు తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచింది తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు. ఈనాడు సంస్థల అధిపతి శ్రీ రామోజీరావు మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు...

“సన్ రైస్ టూ మూన్ లైట్” తో జరబద్రం

స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్ కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ " న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్ రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...

అక్ష‌ర‌యోధుడు అస్తమయం

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు క‌న్నుమూత‌ రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన 1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీ ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు...

సెక్యూర్‌ఐస్ 11వ బ్యాచ్ 12 ఆగస్టు 2024న ప్రారంభం

భారతదేశంలో సైబర్‌ సెక్యూరిటీ ల్యాండ్‌స్కేప్ ప్రమాదకరంగా పెరుగుతోంది. 2023లో, యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్‌ల వెనుక అత్యధిక ప్రమాద సంఘటనలు జరిగిన మొదటి మూడు దేశాలలో భారతదేశం ఒకటి.ఈ డిజిటల్ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ యొక్క సంక్లిష్టతలు మరియు ప్రభుత్వాలు, కార్పొరేషన్‌లు మరియు వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటే, చదువుతూ ఉండండి!సైబర్ క్రైమ్‌లు...

పవన్ కళ్యాణ్ విజయాన్ని సెలబ్రేట్ చేసిన చిరంజీవి

జనసేనాని పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయాన్నిసెలబ్రేట్ చేస్తూ చిరంజీవి ఇంటి వద్ద జరిగిన మెగా రీయూనియన్ నుండి సంతోషకరమైన క్లిక్‌లు
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img