కాలువ కబ్జాపై నోటీసులు జారీ
పైపులు, రోడ్డు, తొలగించకుంటే చర్యలు
ఆదాబ్ కథనానికి స్పందన
నిజాం కాలం నాటి ప్రభుత్వ చెరువు కాలువ కబ్జాపై నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. అమాయకులే టార్గెట్… 1/70లో అక్రమ వెంచర్.. చెరువు కాలువ కబ్జా చేసి రోడ్డు అంటూ మే 28న ఆదాబ్ హైద్రాబాద్ ప్రత్యేక కథనాన్ని...
ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్ఫ్రా భారీ మోసం
స్పెషల్ గిఫ్ట్ ల పేరుతో ప్రజలకు టోకరా
యాదాద్రి జిల్లా బొందుగుల్లలో మరో ఫ్రీ లాంచ్
రంగుల బ్రోచర్స్తో ఆకర్షిస్తూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న వైనం
స.నెం. 762, 763లోని 8 ఎకరాల 26 గుంటల్లో వెంచర్
ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్న ఎరా గ్రీన్...
ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్యతిరేకత ఉంటే ఓటు తెలపాలని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...
నగరం వేదికగా సైక్లింగ్ యొక్క ఆహ్లాదం, ఆరోగ్య ప్రయోజనాలను ప్రదర్శించిన సైక్లింగ్ ప్రియులు
ఎలక్ట్రిక్ సైకిళ్లలో ప్రముఖ ఆవిష్కర్త అయినటువంటి ‘ఎజైకిల్’ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవ నేపథ్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సైక్లింగ్ ఔత్సాహికులు, వివిధ కమ్యూనిటీ నాయకులతో పాటు విశిష్ట అతిథులను ఒకచోట చేర్చ….ఆరోగ్యం, సుస్థిరత, సమాజ శ్రేయస్సు కోసం...
పార్టీ గెలుపునకై కృషి చేసిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్
జిహెచ్ఎంసి హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ అని ఎంతోమంది విశ్లేషకులు గుసగుసలాడారు. అలాంటి ఉత్కంఠ బరమైన సమయంలో సాయన్న కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు...
దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్ అచీవ్మెంట్ సర్వే’ పేర్కొన్నది. 2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని...
జమ్ముకశ్మీర్లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...