Saturday, September 13, 2025
spot_img

hyderabad

రేపటి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.గురువారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగురవేయనున్నారు.మొదటిగా ఉదయం 09 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.అక్కడి నుండి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని సైనికుల స్మారక...

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది.బుధవారం రేవంత్ రెడ్డితో పాటు అయిన బృందం హైదరాబాద్ చేరుకుంది.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు పర్యటించారు.ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది.శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన...

బ్రోకర్ గా మారిన బోడుప్పల్ కమీషనర్..!

లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ. అక్రమ నిర్మాణం నిలిపివేయ‌నందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు. డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...

హైడ్రా టీంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్...

ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌

ధరణిలో పీవోబీ నుంచి మార్పిడికి రూ. 8లక్షలు డిమాండ్‌ జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడిపై ఫిర్యాదు చేసిన రైతు పక్కాగా ట్రాప్‌ చేసిన పట్టుకున్న అధికారులు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా.. ఏసీబీ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్న ఏసీబీ డీజీ లంచం తీసుకోవాలంటేనే వణుకు పుట్టాలి : సీవీ ఆనంద్‌ ట్వీట్‌ రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు...

సర్కారు భూమిని కాపాడండి

అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్ 1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం 1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్ప‌టి గవర్నమెంట్ అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు కమర్షియల్...

డ్రగ్స్‌ ఫేడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్

డ్రగ్స్‌ ఫేడ్లర్‌ మస్తాన్‌ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి...

మళ్ళీ పెరిగిన బంగారం ధర

బంగారం ధర మళ్ళీ పెరిగింది.సోమవారం బంగారం ధర రూ.270కి పెరిగింది.హైదరాబాద్ తో పాటు విజయవాడ,వైజాగ్,బెంగుళూరు,ముంబై 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64700 కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70580 వద్ద ఉన్నాయి.ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరలు రూ.250 నుండి రూ.270 కి పెరిగింది.

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.,ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్ అని ఎద్దేవా చేశారు.ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని...

ఎస్ఎల్ గ్రూప్ ప్రాజెక్ట్స్ తో జరా భద్రం

కస్టమర్స్ ను మోసం చేయడంలో సాయిలీలా గ్రూప్స్ దిట్ట ప్రముఖ సినీనటులతో ప్రమోషన్స్ వందల మంది ఏజెంట్లతో దందా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన అసలు వీరు అమ్మిన ప్లాట్స్ కి పర్మిషన్..రేరా అప్రూవల్ ఉందా.? ఉంటె డెవలప్మెంట్ ఎందుకు పూర్తి కావడం లేదు..?? ఎస్ఎల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న అక్రమాలను వెలుగులోకితీసుకువచ్చిన "ఆదాబ్ హైదరాబాద్" దినపత్రిక సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల.ఈ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img