Saturday, September 13, 2025
spot_img

hyderabad

కొత్త స్టైల్ లో బంగారం స్మగ్లింగ్

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 1.4 కిలోల బంగారం లభ్యం పట్టుబడిన బంగారం ధర రూ.కోటి ఆదివారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులను చూసి కంగుతిన్నాడు.అధికారుల కళ్లుగప్పి...

ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనానికి స్పందన

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శివ నర్సింగ్‌ హోమ్‌ సీజ్‌… నాచారంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్న శివ నర్సింగ్‌ హోమ్‌ ను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు( డిఎంమ్‌ హెచ్‌ ఓ) సీజ్‌ చేశారు.బుధవారం నాడు ఆదాబ్‌ హైదరాబాద్‌ లో ప్రజలతో చెలగాటమాడుతున్న శివ నర్సింగ్‌ హోమ్‌ కథనానికి జిల్లా...

కేటీఆర్ కు జైలు తప్పదు

ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్‌ఎస్‌ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని...

ప్రభుత్వం కేసీఆర్ పాలన మీద విషం చిమ్మడానికి ప్రయత్నిస్తుంది

రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...

జంట మున్సిపాల్టీలకు కొత్త మేయర్లు

బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్లలో యధేచ్చగా అవినీతి నాలుగున్నరేళ్లుగా అక్రమాలతో పయనించిన కార్పొరేటర్లు మారేనా.? పెండింగ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఖాళీ ఖజానాతో ముందుకు సాగేనా అభివృద్ధి పనులతో మన్ననలు పొందుతారా అవినీతికి పాల్పడి ప్రజలతో ఛీకొట్టించుకుంటారా.! గత ఎనిమిది నెలలుగా పీర్జాదిగూడ మేయర్ పీఠం ఎట్టకేలకు శుక్రవారం రోజున తెరపడింది. మేయర్ జక్కా వెంకట్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం...

హైదారాబాద్ లో ఏఎన్ఎంలు ఎక్కడా..?

మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్ దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్ ఆరో...

బాలిక సాధికారతతో ప్రగతిశీల సమాజం

బీబీజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి ప్రగతి శీల సమాజానికి బాలిక సాధికారత అవసరం ఉందని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ఎంవీ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జన్మదినాన్ని పురస్కరించుకొని బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో 'ప్రేరణ' కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలికలు తమ సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని చెప్పారు.సరైన...

బంగ్లాదేశ్ పరిణామాలతో హైదరాబాద్ లో నిఘా ఉంచం

తెలంగాణ డీజీపీ జితేందర్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా నిఘా ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పై మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీయులపైన కూడా నిఘా ఉంచామని తెలిపారు.ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్...

కాసులు వెదజల్లుకో..రిజిస్ట్రేషన్ చేసుకో..

కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి.. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు.. సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు.. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్.. నేటికీ పోలీస్ స్టేషన్...

అంత‌రంగాన్ని ఆవిష్క‌రించిన‌ స‌బితా ఇంద్రారెడ్డి

ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు.. రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల ప‌రిష్కారం నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో నిజం లేదు.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తోంది.. రేవంత్ రెడ్డి సారధ్యంలో గాడి తప్పిన పరిపాలన ప్రతిష్టాత్మకమైన రైతుబంధు తీసుకొచ్చిన...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img