జోహార్ తెలంగాణ అమరవీరులకు..జోహార్.. జోహార్..లండన్ NRI బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం , ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారులండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి...
నవ శకానికి నాంది పలుకుతూ నేడు 11 సంవత్సరంలోకి తెలంగాణ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వేడుకల్లో పాల్గొన్న అమరవీరుల కుటుంబసభ్యులు
అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గేయాన్ని విడుదల చేసిన సీఎం
ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల...
అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపిన BRSV నాయకులు
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు కాల్చే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న పోలీసులు
BRSV నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్.
స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం.
నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు.
హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్.
కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం.
ఇక్కడ ఏమీ...
హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్
తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం
బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయం
పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న "డ్రగ్స్" కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుస్థిరత మరియు వారసత్వ సంరక్షణను ప్రోత్సహించడానికి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రకటించింది. చారిత్రక బావుల పునరుద్ధరణః మొదటి అవగహన ఒప్పందం ప్రభుత్వ సంస్థయినా సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ తో ఉంది. ఈ సహకారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న మూడు చారిత్రక స్టెప్వెల్లను పునరుద్ధరించడంపై...
పక్క సమాచారం తో ఎసిబి అధికారుల సోదాలు
ఓ కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది ఖాకీలు
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓ కేసు...
ప్రత్యేక ప్యాకేజీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన డీపీఓ ఆర్. సునంద, అప్పటి డిఎల్పిఓ, ఎంపీఓ, కార్యదర్శులు, సర్పంచ్, వార్డు సభ్యులు
తెలంగాణ సర్కార్కు దివీస్ కంపెనీ భారీ గండీ
సుమారు రూ.14 కోట్ల ట్యాక్స్ హంపట్
91.06 ఎకరాలకు కేవలం రూ.72లక్షలు ట్యాక్స్ ఫిక్స్
గజానికి రూ.1500లు తగ్గించిన వైనం
ఆస్తి పన్ను మూలధనం విలువ రూ. 1 వేసే చోటా...
తన భర్త రవి కుమార్ ఈ నెల 28 నుండి కనిపించడం లేదంటూ కమర్షియల్ టాక్స్ కాలనీ,మోహన్ నగర్ , కొత్తపేట , రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ శారదా చైత్యనపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 28న మధ్యాహ్నభోజనం తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తూ మళ్ళీ తిరిగి రాను అని...
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు....
జమ్ముకశ్మీర్లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...