Saturday, September 13, 2025
spot_img

hyderabad

బీఆర్ఎస్ నాయకులు నన్ను టార్గెట్ చేశారు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌ ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి వాణా, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి కి అదనపు బాధ్యతలు రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్ మార్కెటింగ్‌ శాఖ...

హిందూ పండుగల రోజు లా’ విద్యార్థుల పరీక్షలు సబబేనా ?

రెండు ప్రధాన హిందూ పండుగలను విస్మరించి లా ' పరీక్షలు నిర్వహిస్తున్న ఓయు పండుగల రోజు పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులను అసంతృప్తికి గురి చేసింది ఆగస్టు 16, 19 తేదీల్లో రానున్న వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలను విస్మరించి పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేసిన ఓయు పరీక్ష విభాగం పరీక్ష తేదీలు మార్చాలని తల్లిదండ్రుల అభ్యర్ధన examnotifications-2Download ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన...

పాత రికార్డులే కానీ.!

బీఈడీ స్టూడెంట్స్ సరికొత్త ప్లాన్ ఓయూలో బట్టబయలు అయిన వైనం అట్టాలు మార్చి పాత రికార్డులు సబ్మిట్ పట్టించుకోని ఓయూ అధికారులు ఎలాంటి అర్హత లేకున్నా బీఈడీ పూర్తి ఓల్డ్ స్టూడెంట్స్, పాత పుస్తకాలను తమ పేరిట మార్పు 'చదువుకుంటే ఉన్న మతి పోయింది అన్నట్టు' పై చదువులు చదివే క్రమంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. కేవలం సర్టిఫికేట్ల కోసమే రకరకాల...

అక్రమ నిర్మాణదారులకు శ్రీ రామరక్ష

కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి మూసాపేట్ లో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం రెండుసార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణ పనులు బిల్డర్లతో జీహెచ్ఎంసి అధికారులు కుమ్మక్కు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతున్న అధికారి మహేందర్ రాజధాని నగరం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను...

నీకింత‌..నాకింత‌..

అమీన్ పూర్‌లోని సర్వేనెం.462లో దాదాపు 1 ఎక‌రం భూమి క‌బ్జా చేసి.. ఐదుగురు తలాయింత పంచుకున్న వైనం ఆదాబ్ కథనంతో కదిలిన యంత్రాంగం.. కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వేయర్ నిజ‌నిర్ధార‌ణ‌ ఏడీ నివేదిక‌తో బ‌ట్ట‌బ‌య‌లైన క‌బ్జాదారుల బాగోతం రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులకు కానరాట్లే మాముళ్ల మత్తులో మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మార్వో అన్యాక్రాంతమైన సర్కారు...

లండన్ స్కూల్ అఫ్ బిజినెస్ లో బోనాల ఉత్సవాలు

హైదరాబాద్ లోని లండన్ స్కూల్ అఫ్ బిజినెస్, లండన్ ఏవియేషన్ అకాడమీలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. ప్రతియేటా అషాఢమాసం లో జరిపే బోనాల పండుగ కాకతీయ కాలం నుండే అనాదిగా వస్తున్న ఆచారం. అయినప్పటికీ సైన్స్ పరంగా ఆరోగ్య...

యూనివర్సిటీలకు వీసీలను నియమించాలి

ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల కాలం ముగిసి దాదాపు 03 నెలలు కావస్తున్న ఇప్పటివరకు వీసీలను నియమించకపోవడం సిగ్గుచేతని విమర్శించారు ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్.శుక్రవారం ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సంధర్బంగా జీవన్ మాట్లాడుతూ, వీసీలను నియమించకుండా ఇంచార్జీ...

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,నోటిఫికేషన్ లోనే ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీజీపిఎస్సి ని ప్రక్షాళన చేశామని గుర్తుచేశారు.ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని...

సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img