Saturday, September 13, 2025
spot_img

hyderabad

స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్...

డేంజర్ బెల్స్ మోగిస్తున్న‌ టీ.ఎస్.బి. పాస్

సామాన్య నిర్మాణదారులు, బిల్డర్స్ గగ్గోలు నిర్మాణదారుడి జీవితాలతో చెలగాటమాని ఆగ్రహం 200 చదరపు గజాల లోపు ఇంటికి ప్లాన్‌ లేకుండానే అనుమతులు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు నో ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు టీఎస్ బిపాస్ వెబ్ సైట్ లో పారదర్శకత కరవు టౌన్ ప్లానింగ్ అవినీతిపై నోరుమెదపని ఉన్నతాధికారులు దొంగలను సద్దికట్టడం కోసమేనా.! జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్...

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,స్పీకర్ ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి...

కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి-వేడిగా జరిగాయి.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.సీఎం రేవంత్ రెడ్డి,కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలో కేటీఆర్ పై ఆగ్రహానికి గురైయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని...

నూతన గవర్నర్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మను శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్,త్రివిధ దళాలల అధికారులు,రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు,ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాలు గౌరవ...

అక్కగా నిన్ను పార్టీలోకి ఆశీర్వదించాను,నా మీద ఎందుకంత కక్ష

అసెంబ్లీ సమావేశాలు,కొనసాగుతున్న మాటల యుద్దం బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య వాడి-వేడి చర్చ ఆవేదనకు గురైన సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తా అనిచెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందిని కాల్చారు కాంగ్రెస్ లో రేవంత్ చెరినప్పుడు,ఒక అక్కగా ఆశీర్వదించను ఇప్పుడు నా పై ఎందుకంత కక్ష తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం...

అక్రమ నిర్మాణాలకు నిలయంగా సూరారం

-అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు… -ప్రభుత్వ నిబంధనలు ఖాతరు చేయని నిర్మాణదారులు… -ఒక్కో అంతస్తుకి లక్షల్లో వసూలు చేస్తున్న సెక్షన్ ఆఫీసర్… -గతంలో సైతం పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెపై చర్యలు శూన్యం… -అమ్మగారికి అందాల్సినవి అందితే అంతా సక్రమము… గాజుల రామారావు సర్కిల్ పరిధిలోని సూరారం డివిజన్ అక్రమ నిర్మాణాలకు నిలయంగా మారింది. అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు నిర్మిస్తూ...

పట్టణ ప్రణాళికాలో అవినీతి తిమింగలం..?

అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్ అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు...

బి.ఆర్.ఎస్ హయాంలో, వందల కోట్ల భూములు హంఫట్

( సీఎం రేవంత్ రెడ్డి సార్ జర వీళ్ళ స్కాంపై లుక్కేయండి.. ) హైదారాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా ఆధార్ లో వేలిముద్రలు, ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్ మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సృష్టించిన కేటుగాళ్లు ప్రభుత్వ, లే అవుట్లలో పార్కుల స్థలాలు, చాలా...

సూర్యాపేట జిల్లాలో 70,000 మంది రైతులకు పంట రుణమాఫీ

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుండి లక్ష 50 వేల వరకు పంట రుణమాఫీ చేయబడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి అర్హులైన...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img