Tuesday, April 22, 2025
spot_img

hyderabad

213 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాబిక్ష

రాష్ట్ర ప్ర‌భుత్వం 213 మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది.దీర్ఘ‌కాలంగా జైళ్ల‌లో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలంటూ ఖైదీల కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌జా పాల‌న సందర్బంగా ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు.స్పందించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని...

ఒకే వేదిక‌పైకి ఇద్దరు సీఎంలు

విభజన సమస్యల పరిష్కారానికి భేటీ హైదరాబాద్‌ లో కీలక సమావేశం ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....

కాంగ్రెస్ లోకి తలసాని.?

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రిఅఖిలేష్ యాదవ్ ద్వారా రికమండ్ఏఐసీసీ అగ్రనాయకులతో సంప్రదింపులుత్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ ఫుకార్లుహస్తం గూటికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరికఅదే దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతంగాంధీ భవన్ గేట్లు కుళ్లా ఉన్నాయన్న దీపాదాస్...

డైటిషియన్లు లేక‌పాయే,మెనూ సక్కగుండక‌పాయే

సర్కారు వైద్యాశాలల్లో డైటిషియన్లు లేక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వైద్య విద్యాశాఖలో పదేళ్లు తిష్టవేసిన డీడీ శ్రీహరిరావు ఏళ్లుగా అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ హరికళ ప్రమోషన్లు అడ్డుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ప్రభుత్వ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న‌ట్లు వినికిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైటిషియన్స్ కు నో ప్రమోషన్స్ తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మెనూ సక్కగుండట్లేదు. 'అన్నం పెట్టే వాడికన్నా సున్నం...

భారీ భూ స్కాం..

(అమీన్ పూర్ లో వెలుగు చూసిన కళ్ళు చెదిరే వ్యవహారం) బరితెగించిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ.. మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కొల్లగొట్టిన మధుసూదన్ రెడ్డి.. అక్రమంగా వచ్చిన సొమ్ముతో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డ కబ్జాకోరు.. లే అవుట్ లో లేఅవుట్ సృష్టించిన హెచ్.ఎం.డి.ఏ యాదగిరి రావు.. ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో...

ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి

సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...

టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఆర్టీసీలోని వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.ఈ మేరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు,114 డిప్యూటీ సూపరిండెంట్ పోస్టులు,743 శ్రామిక్ పోస్టులు,25 డిపో మేనేజర్ మరియు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు,23 అసిస్టెంట్...

ఈడీ విచారణకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఈడీ విచారణకి హాజరయ్యారు.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ తవ్వకాలు చేపట్టి,ట్యాక్స్ ఎగొట్టారనే ఆరోపణలతో ఈడీ సోదాలు నిర్వహహించింది.మహిపాల్ రెడ్డి సోదరుడైన మధుసూదన్ రెడ్డి నివాసంలో రెండురోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.ట్యాక్స్ ఎగొట్టడంతో సుమారుగా రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగిందని ఈడీ ఆరోపించింది.సంతోష్...

రేపటి నుండి ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం

గాంధీ ఆసుప్రతిలో దీక్ష విరమించిన మోతిలాల్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలననే డిమాండ్ తో దీక్ష మీడియా ముందుకు వచ్చి,కొబ్బరి నీళ్ళు త్రాగి దీక్ష విరమించిన మోతిలాల్ క్రియేటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీ,లివర్లు పడయ్యే పరిస్థితి వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ మంగళవారం దీక్ష విరమించారు.తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలు,ఉద్యోగాల భర్తీ తదితర డిమాండ్స్ తో...
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS