Saturday, September 13, 2025
spot_img

hyderabad

ప్రభుత్వ భూమా,అయితే డోంట్ కేర్

(స‌ర్కార్ భూములు క‌బ్జాల‌కు గుర‌వుతున్న శేరిలింగంప‌ల్లి ఎమ్మార్వో నిర్ల‌క్ష్యం) కేశవ్‌ నగర్‌లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు సర్వే. నెం. 37లో పాగా వేసిన బిల్డర్స్‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల కుమ్ముక్కు నాటి క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, త‌హ‌సీల్దార్ వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ భూమిని అప్ప‌న్నంగా ప్రైవేట్‌ప‌రం చేసిన అవినీతి బాగోతాలల్లోఒక్క అంశ‌మాత్ర‌మే… కలెక్టర్‌, జోనల్‌ కమిషనర్‌ చర్యలు...

రానున్న మూడురోజులు భారీ వర్షాలు,పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,మంచిర్యాల,నిర్మల్‌ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆయాజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. గడిచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీగా నమోదైన వర్షపాతం తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు...

ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .? కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...

పదిజిల్లాలో భారీ వర్షాలు,ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.వరంగల్,ములుగు,మంచిర్యాల,మహబూబాబాద్,కొమరంభీమ్ ఆసిఫాబాద్,ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల,హనుమకొండ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.మరోవైపు ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం...

వైద్య పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలనుప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి మెరుగైన వైద్యం ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో పనిచేసే పై స్థాయి సిబ్బంది నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రవాణా,బీసీ...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్

అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుంది :మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.శనివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసిసి...

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం

నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img