Friday, September 20, 2024
spot_img

hyderabad

పదేళ్లలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ఉమ్మడి ఎపితో పోలిస్తే తెలంగాణలోనే టాప్‌ పూర్తిగా స్థానికులకే ఉద్యోగావకాశాలు ఉపాధి కల్పన రంగంలో ముందున్న తెలంగాణ మీడియా సమావేశంలో కెటిఆర్‌ వివరణ కేసీఆర్‌ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. రేవంత్‌ హయాంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా కొత్తగా నోటిఫికేషన్‌ రాలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు....

తీన్మార్ మోగాలే

గ్రాడ్యుయేట్లంతా కలిసి ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన తీన్మార్ మల్లన్న యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేసిన తీన్మార్ అవినీతి, అక్రమ పాలకుల అంతుచూసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 80కిపైగా అక్రమ కేసులు అవినీతి నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించిన ప్రశ్నించే గొంతుక పేదల పక్షపాతై అహ్నరిశలు పాటుపడ్డ ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలి గెలిపిస్తే చట్టసభల్లో మీ గొంతునై...

అఫిషీయల్‌గా నోటీసులు.. అనఫీషియల్‌గా నోట్ల వసూల్‌..!

ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ అధికారుల చేతివాటం గ్రామకంఠం భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు తొలుత అక్రమంగా మూడు ప్లోర్ల బిల్డింగ్‌కు ప్లాన్‌ నోటీసులు ఇచ్చి బెదిరించిన అధికారులు అనంతరం యజమానితో లోపాయికారి ఒప్పందం తాజాగా ఆనుకోని మరో అక్రమ బిల్డింగ్‌ నిర్మాణం ప్రేక్షకపాత్రలో కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు లక్షల్లో డబ్బులు వసూలు.. ఇష్యూ సైలెంట్‌..! అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలేన్నడు..? రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు ఎక్కడ్నైనా...

అమిత్‌షాకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్న మోడీ

అందుకోసం బిజెపిలో సీనియర్లకు మొండిచేయి ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అమిత్‌ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు శివరాజ్‌ సింగ్‌, వసుందర...

పారదర్శకంగా విచారణ జరిపేనా..?

ఆదాబ్ హైద‌రాబాద్‌ కథనాలకు స్పందించిన ప్రభుత్వం టిఎస్ఐఐసి భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు ఉంటాయా? ఉపాథి కోసం వెతుకుతున్న యువతకు న్యాయం జరుగనుందా..? పారదర్శకంగా పాలన అందించే అధికారులు విధుల్లో రాబోతున్నారా.. ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించనుందా..? మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ.. నిక్కచ్చిగా వాస్తవ కథనాలకు ప్రాధాన్యత...

“భారత్ కే అన్మోల్” అవార్డు వేడుక దేశానికి ఆదర్శం

రేప‌టితో ముగియ‌నున్న కార్య‌క్ర‌మం సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం లక్ష్యం వివ‌రాలు వెల్ల‌డించిన డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్ దేశానికి ఆదర్శప్రాయమైన వ్యక్తుల సేవలను గుర్తించి వారి సేవలకు గౌరవించాలనే చొరవతో డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్ స్థాపించిన " భారత్ కే అన్మోల్ " అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మే 25న హైదరాబాద్...

పట్టభద్రుల్లారా మ‌ల్ల‌న్న‌ను గెలిపించండి

ఓయు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునే బాధ్యత నిరుద్యోగులు తీసుకోవాలని కోరారు టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి చనగాని దయాకర్. పట్టబద్రుల ఎన్నికల సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం...

గాజులరామారం లో జరిగిన ఘటన పై జిహెచ్ఎంసి కమిషనర్ సీరియస్

ఇద్దరు ఎస్ఎఫ్ఏ లను విధుల నుంచి తొలగించిన జోనల్ కమిషనర్ కూకట్ పల్లి జోన్ గాజులరామారం సర్కిల్ లో మహిళ శానిటేషన్ వర్కర్ పై లైంగిక వేధింపుల వార్తల పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్...

రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన

రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన ఏకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నర్సింహా రెడ్డి గారికి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.రానున్న...

ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు మావోల హతం ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్‌, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అబూజ్‌మడ్‌ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 800 మంది పోలీస్‌ బలగాలతో ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టారు. మావోయిస్టులను...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img