ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది
నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...
డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన!
కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన!
సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు పోలీసు అధికారులు డీజీపీ కి విన్నవించారు....
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి.పాస్
దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
వెబ్ సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం
తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు
అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం
టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే అధికార కాంగ్రెస్ కు కష్టకాలమే
ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజిక వేత్తల డిమాండ్
పరిశోధనాత్మక పాత్రికేయలు ఎం.వేణుగోపాల్ రెడ్డి
సంపన్నుడు,...
రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్త గురువారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తకు ఐపీఎస్ అధికారులు,కార్యాలయ అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.గతంలో రాష్ట్ర డీజీపీగా అయిన పని చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రవిగుప్తను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది.
ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ
రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ
కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే
ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ...
డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...
తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న డీఎస్సి 2024 పరీక్షా గురువారం నుండి ప్రారంభం కానున్నాయి.జులై 18 నుండి ఆగష్టు 05 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఈ పరీక్షా జరగబోతుంది.మొత్తం 13 రోజులపాటు డీఎస్సి పరీక్షలు జరుగనున్నాయి.తెలంగాణ వ్యాప్తంగా 2,79,966 మంది...
బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.
గురువారం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బుధవారం టీపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని,బుధవారం (రేపు)...