Wednesday, April 9, 2025
spot_img

hyderabad

స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో బ‌రితెగించిన ఏడీ, డీఐలు

(త‌ప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి క‌బ్జా) కబ్జాచేసిఅక్ర‌మంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి గ‌తంలోనే సర్కారు భూమిగా స‌ర్వే చేసి, తేల్చిన అప్ప‌టి ఏడీ ఎం. రామ్‌చంద‌ర్‌, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధ‌ర్‌ ముడుపులు తీసుకొని త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ స‌త్తెమ్మ‌, ఏడీ శ్రీనివాసులు ఏడీ దాఖ‌లు చేసిన త‌ప్పుడు రిపోర్ట్‌ను మేడ్చ‌ల్...

డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‎గా బూసాని వేంకటేశ్వర రావు

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్య‌ద‌ర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్)...

ప్రగతినగర్‌వాసులపై కాలుష్య పంజా

కంపెనీల కాలుష్యంతో స్థానికుల గగ్గొలు వ్యర్థాలు నేరుగా మైనింగ్‌ గుంతలోకి గంటలోపే 40 ఫిర్యాదులు గతంలో కంప్లెంట్‌ చేసిన చర్యలు శూన్యం పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కు ఎన్నాళ్ళు ఈ కాలుష్య బతుకులంటున్న స్థానికులు పీసీబీ రివ్యూలు టీ బిస్కెట్ల కోసమేనా అని మండిపాటు కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై విమర్శలు కూకట్‌ పల్లి పరిధిలోని ప్రగతినగర్‌ లో అసోసియేషన్‌ లేడి ఎంటర్యూరినర్స్‌ ఆఫ్‌ ఇండియాకు...

బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్

అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...

పర్మిషన్ ‘లేకుండానే’ మాస్టర్ మైండ్స్ పాఠశాల

(మాస్టర్ మైండ్ తో అనుమ‌తులు లేకుండానే స్కూల్ కొన‌సాగింపు) జీహెచ్ఎంసీలో యదేచ్ఛగా గుర్తింపు లేని పాఠ‌శాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు మామూళ్ల మత్తులో జోగుతున్న ఉప విద్యాశాఖ అధికారి స్కూల్ ను తక్షణమే సీజ్ చేయాలని డీఈఓకు ఫిర్యాదులు పాఠశాలపై చ‌ర్య‌లు తీసుకోని మండ‌ల ఉప‌విద్యాశాఖ అధికారి లోపాయికారి ఒప్పందాల‌తో చ‌ర్య‌లు తీసుకోని మండల ఉప‌విద్యాశాఖ అధికారి రేపటి పౌరులను చక్కగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు...

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం

సోమవారం మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. నాగోల్ - రాయదుర్గం లైన్‎లోని బేగంపేట - రాయదుర్గం మధ్య ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడడంతో 15 నిమిషాల పాటు రైళ్లు ఆగిపోయాయి. విద్యుత్ ఫీడర్ లో సమస్య రావడంతో మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయని ఎల్అండ్‎టీ అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో ఆఫీస్‎లకు వెళ్ళే...

కేటీఆర్ ఇప్పుడేమంటారో..రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్

కేటీఆర్ బావమరిది రాజ్‎పాకాల ఫామ్‎హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ బావమరిది ఫామ్‎హౌస్ లోనే రేవ్ పార్టీలా అని బండిసంజయ్ ప్రశ్నించారు. " రాజ్‎పాకాల ఫామ్‎హౌస్ లో డ్రగ్స్ పై కేటీఆర్ ఇప్పుడేమంటారో.. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో..? "సుద్దపూస" ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి,...

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‎హౌస్ లో రేవ్ పార్టీ

మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్‎హౌస్ పై శనివారం రాత్రి ఎస్‎వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‎హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు....

కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్

సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ములుగు జిల్లాలో సమక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఆప్‎గ్రేడ్ చేస్తూ...

కులసర్వేకు ముందు అన్ని పక్షాలతో ప్రభుత్వం చర్చలు నిర్వహించాలి

సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలి బీహార్‌ ప్రభుత్వం నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడం వల్ల పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్‌ల పెంపు చట్టంను కొట్టివేసింది బీహార్ లాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం చాలా అవసరం కులగణనపై పబ్లిక్‌ హియరింగ్‌ కార్యక్రమంలో కులసంఘాలకు...
- Advertisement -spot_img

Latest News

సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌ శాఖ సన్నద్దం

సైబర్‌ ఫ్రాడ్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ తెలంగాణ డీజీపీ జితేందర్‌ వెల్లడి వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS