Friday, September 20, 2024
spot_img

hyderabad

రేవ్ పార్టీ భగ్నం,06 మంది యువతులు అరెస్ట్

హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు.గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు.వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం,సాఫ్ట్‎వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.వీరి వద్ద నుండి...

సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‎లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‎కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు...

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం శుభకాంక్షలు తెలిపారు.వాడ వాడల గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని తెలిపారు.ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడలని అధికారులను ఆదేశించారు.మండపాల వద్ద తగిన జాగ్రతలు తీసుకోవాలని,ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని అన్నారు.

హైదరాబాద్ చేరుకున్న పారాలింపిక్స్ పతాక విజేత జీవాంజీ దీప్తి

పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‎లో పతాకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడామిలో పుల్లెల గోపీచంద్,కోచ్ నాగపూరి రమేష్ దీప్తిను అభినందించారు.ఈ సంధర్బంగా దీప్తి...

తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

తెలంగాణ డీఎస్సీ కీ విడుదలైంది.ఈ మేరకు శుక్రవారం డీఎస్సీ 2024 పరీక్ష కీ,ఫైనల్ రెస్పాన్స్ షీట్‎ను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్‎సైట్ లో విడుదల చేసింది.తుది కీను అభ్యర్థులు అధికారిక వెబ్‎సైట్ లో డౌన్‎లోడ్ చేసుకొచ్చు.రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జులై 18 నుండి ఆగస్టు 05 వరకు డీఎస్సీ పరీక్షలు...

సచివాలయనికి చేరుకున్న కేంద్రమంత్రులు

తెలంగాణ సచివాలయంలో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్‎లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్రమంత్రులకు వివరించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి...

తెలంగాణ పీసీసీ చీఫ్‎గా మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిస్థానం ముగింపు పలికింది.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిస్తానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.ఈ పదవి కోసం గతకొన్ని రోజులుగా ఎంతోమంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిస్థానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపింది. తెలంగాణ పీసీసీ...

వరద బాధితులకు అండగా నిలుస్తాం: చిత్ర పరిశ్రమ

ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది.తాజాగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది.చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు.ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న...

వకుళాభరణం కొనసాగింపే సరైందంటున్న మేధావులు..!

స్థానిక ఎన్నికలకు,కులగణనకు–హాట్ టాపిక్‎గా మారిన “బీసీ కమిషన్” కొత్త కమిషన్ పేరిట ప్రయోగంకు ఇది సమయం కాదు - న్యాయ నిపుణులు కొత్త వారితో అవగాహనకు తప్పని మరింత సమయం ఎన్నికలకు,కుల సర్వేకు అనివార్యంగా తప్పని జాప్యం-రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాలని పెరుగుతున్న డిమాండ్. కుల గణన నిర్వహించి,స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‎లతో...

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కోణతం దిలీప్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కోణతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళాపై జరిగిన లైంగిక దాడి ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేసి పీఎస్ కి తరలించారు.కోణతం దిలీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img