మల్లన్న గెలుపు'లో భాగస్వాములు అయినా పట్టభద్రులందరికి ధన్యవాదాలు.
తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్ఛునూరి కిషన్
హైదరాబాద్లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా'తో సన్మానించడం జరిగింది. అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో క్యూ న్యూస్ కో & యాంకర్ సుదర్శన్ గౌడ్,...
టీఎస్ఐఐసీ స్థలాలకు రక్షణ లేదు
పటాన్ చెరు జోనల్ మేనేజర్ కనుసన్నల్లోనే నిర్భయంగా అక్రమ నిర్మాణాలు..
సీజ్ ను తొలగించి కాలువను పూడ్చిన దాష్టీకం..
వందల కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం
నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ పట్టించుకోని అధికారి..
ఆక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు. ..?
ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేయుటకు కంకణం కట్టుకున్న మహిళా అధికారిణి..
జోనల్ మేనేజర్ గా...
రామోజీ రావు మరణవార్త దిగ్బ్రాంతికి గురిచేసిందిఈనాడు,ఈటీవితో మీడియా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు
ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచే వ్యవస్థను రూపొందించారు
రామోజీ మరణం యావత్తు తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచింది
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.
ఈనాడు సంస్థల అధిపతి శ్రీ రామోజీరావు మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు...
స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్
కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ
వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్
" న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్
రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య
1962లో మార్గదర్శి చిట్ఫండ్ స్థాపన
1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీ
ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు
తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం
శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు...
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్ ప్రమాదకరంగా పెరుగుతోంది. 2023లో, యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్ల వెనుక అత్యధిక ప్రమాద సంఘటనలు జరిగిన మొదటి మూడు దేశాలలో భారతదేశం ఒకటి.ఈ డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ యొక్క సంక్లిష్టతలు మరియు ప్రభుత్వాలు, కార్పొరేషన్లు మరియు వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటే, చదువుతూ ఉండండి!సైబర్ క్రైమ్లు...
కాలువ కబ్జాపై నోటీసులు జారీ
పైపులు, రోడ్డు, తొలగించకుంటే చర్యలు
ఆదాబ్ కథనానికి స్పందన
నిజాం కాలం నాటి ప్రభుత్వ చెరువు కాలువ కబ్జాపై నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. అమాయకులే టార్గెట్… 1/70లో అక్రమ వెంచర్.. చెరువు కాలువ కబ్జా చేసి రోడ్డు అంటూ మే 28న ఆదాబ్ హైద్రాబాద్ ప్రత్యేక కథనాన్ని...
ఆఫర్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న జేఎన్ఆర్ ఇన్ఫ్రా భారీ మోసం
స్పెషల్ గిఫ్ట్ ల పేరుతో ప్రజలకు టోకరా
యాదాద్రి జిల్లా బొందుగుల్లలో మరో ఫ్రీ లాంచ్
రంగుల బ్రోచర్స్తో ఆకర్షిస్తూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న వైనం
స.నెం. 762, 763లోని 8 ఎకరాల 26 గుంటల్లో వెంచర్
ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేకున్న ఎరా గ్రీన్...
ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్యతిరేకత ఉంటే ఓటు తెలపాలని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...