ఎసిబి వలలో ఒక సబ్ రిజిస్టర్,ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లురూ.99,200, పలు డాక్యుమెంట్లు స్వాధీనం.
2007 పరిగి, 2018 మల్కాజిగిరి, 2024 లో సూర్యాపేట లో ఏసిపికి పాటుపడ్డ సురేందర్ నాయక్.నల్గొండ డి.ఎస్.పి ఆధ్వర్యంలో తనిఖీలు.
గతంలో రెండుసార్లు పట్టుబడ్డ ఏమాత్రం అవినీతి తగ్గించకుండా, తన రేంజి కి తగ్గట్టు, గజానికి 100 నుంచి 200 అక్రమంగా వసూలు...
కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం
గణేష్ గెలుపు కోసం అందరిని ఏకతాటి పైకి తీసుకువచ్చిన పల్లె లక్ష్మణ్
గెలిపించే బాధ్యతను భుజాన ఎత్తుకున్న పల్లె లక్ష్మణ్
59,057 మెజారిటీ తో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి గణేష్
కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి రేవంత్...
టాక్స్ ఫిక్సేషన్కు సంబంధించిన రికార్డులు తీకుకెళ్లిన జిల్లా పంచాయత్ రాజ్ అధికారి ఆర్.సునంద
దివీస్ కంపెనీ జీపీకి చెల్లించాల్సిన పన్ను కుదింపు
భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం
లెక్కలు తారుమారుచేసిన అప్పటి డీఎల్పీఓ, ఎంపీఓ, కార్యదర్శి, సర్పంచ్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు
దివిస్ పరిశ్రమకు సునంద ఆద్వర్యంలోని కమిటీనే ట్యాక్ ఫిక్సేషన్
డొల్లతనం బట్టబయలు కావడంతో ఉరుకుల పరుగులు
ఈ క్రమంలో...
అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం
13వేల ఓట్ల మెజారిటీతో గణేష్ విజయం
బీఆర్ఎస్ అభ్యర్థి లస్యనందిత మృతితో కంటోన్మెంట్ కు ఉపఎన్నిక
కంటోన్మెంట్ నియోజకవర్గనికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు.ఆ...
హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి...
హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల తో...
పరారీలో టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి , సెక్రటరీ దొర , ట్రెజర్ లలితా
చిత్రపురి ప్రస్తుత కమిటీలో ఉన్న 11 మంది పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాన్ బెయిల్ సెక్షన్స్ 409 , 120 బి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి.కేసు నమోదు కావడంతో టీవీ 9 న్యూస్ రీడర్...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కేవలం సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారని , నైతిక విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా నవీన్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు.మొత్తం 1,437 ఓట్లు పోలవ్వగా...
జోహార్ తెలంగాణ అమరవీరులకు..జోహార్.. జోహార్..లండన్ NRI బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం , ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారులండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన జగదీష్ రెడ్డి...
నవ శకానికి నాంది పలుకుతూ నేడు 11 సంవత్సరంలోకి తెలంగాణ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వేడుకల్లో పాల్గొన్న అమరవీరుల కుటుంబసభ్యులు
అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గేయాన్ని విడుదల చేసిన సీఎం
ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల...
అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపిన BRSV నాయకులు
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు కాల్చే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న పోలీసులు
BRSV నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.