అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్.
స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం.
నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు.
హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్.
కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం.
ఇక్కడ ఏమీ...
హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్ర**గ్స్ కల్చర్
తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొ*కై*న్ స్వాధీనం
బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్ర**గ్స్ విక్రయం
పట్టుబడిన డ్ర**గ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న "డ్ర**గ్స్" కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుస్థిరత మరియు వారసత్వ సంరక్షణను ప్రోత్సహించడానికి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రకటించింది. చారిత్రక బావుల పునరుద్ధరణః మొదటి అవగహన ఒప్పందం ప్రభుత్వ సంస్థయినా సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ తో ఉంది. ఈ సహకారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న మూడు చారిత్రక స్టెప్వెల్లను పునరుద్ధరించడంపై...
పక్క సమాచారం తో ఎసిబి అధికారుల సోదాలు
ఓ కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది ఖాకీలు
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓ కేసు...
ప్రత్యేక ప్యాకేజీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన డీపీఓ ఆర్. సునంద, అప్పటి డిఎల్పిఓ, ఎంపీఓ, కార్యదర్శులు, సర్పంచ్, వార్డు సభ్యులు
తెలంగాణ సర్కార్కు దివీస్ కంపెనీ భారీ గండీ
సుమారు రూ.14 కోట్ల ట్యాక్స్ హంపట్
91.06 ఎకరాలకు కేవలం రూ.72లక్షలు ట్యాక్స్ ఫిక్స్
గజానికి రూ.1500లు తగ్గించిన వైనం
ఆస్తి పన్ను మూలధనం విలువ రూ. 1 వేసే చోటా...
తన భర్త రవి కుమార్ ఈ నెల 28 నుండి కనిపించడం లేదంటూ కమర్షియల్ టాక్స్ కాలనీ,మోహన్ నగర్ , కొత్తపేట , రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ శారదా చైత్యనపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 28న మధ్యాహ్నభోజనం తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తూ మళ్ళీ తిరిగి రాను అని...
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు....
లోగో నుండి చార్మినార్ తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమే
కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది
ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించొద్దు
చార్మినార్ ముందు నిరసన చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార లోగో నుండి చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు....
కంపు కొడ్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానరారు
హైదరాబాదీ బిర్యానీ అంటే లొట్టలేసుకోవాల్సిందే
తెలంగాణకు మారుపేరు బిర్యానీ అంటూ ఊదర గొడ్తారు
ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
బిర్యానీలో బల్లిపడ్డ, ఫుడ్ లో పురుగులొచ్చిన లైట్ తీసుకుంటున్న వైనం
సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో బల్లి వస్తే సీజ్.. గంటకే రీఓపెన్
ప్రభుత్వాలు మారినప్పుడు హోటళ్లపై రైడ్స్
మిగతా...
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి 'దళితబంధు' పైలట్ ప్రాజెక్టులో రూ.30 కోట్ల జీఎస్టి సొమ్మును దిగమింగిన ఏజెన్సీలు..
ఆధారాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రూపంలో అందజేసిన 'దళిత మానవ హక్కుల వేదిక'
స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.. జీఎస్టి వసూళ్లపై కసరత్తు.. కమిటీ ఏర్పాటు
ప్రభుత్వ పన్నుల ఎగవేత తీవ్రమైన నేరం: కలెక్టర్ వెంకట్ రావు
'దళిత...