Friday, September 20, 2024
spot_img

hyderabad

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం ఏపీ నుండి హైదరాబాద్‎కు వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నందిగం సురేష్‎ను మియాపూర్ లో అరెస్ట్ చేశారు.గత వైసీపీ ప్రభుత్య హయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నందిగం సురేష్‎తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్...

ఏఐ అద్బుత ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సులో ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ డానియెలా కాంబ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తు,నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు.తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల...

హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో 10 శాతం రాయితీ

హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త చెప్పింది.ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పించింది.రాజధాని ఏసీ,సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.

85 లక్షలు విలువ గల పొడి గంజాయి స్వాధీనం

243 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు. ఒడిషా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శామీర్‎పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా పొడి గంజాయి లభ్యమైంది.ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు పొడి గంజాయిని రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సైబరాబాద్ బాలానగర్ ఎస్.ఓ.టీ బృందం,శామీర్‎పేట్ పోలీసులతో కలిసి...

హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్‎పూర్ చెందిన విప్లవ్,తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నదంటూ ఓ బిల్డర్ హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు చేశాడు.హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎస్పీ ఫిర్యాదు స్వీకరించి స్థానిక పోలీసులకు...

విజయవాడ-హైదరాబాద్ మద్య ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల ట్రాక్ దెబ్బతింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులను పూర్తి చేశారు.దీంతో ఈ మార్గంలో రైళ్లు సర్వీసులను పునరుద్ధరించారు.తొలుత విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్‎ప్రెస్ ను ట్రయల్ రన్ కోసం పంపారు.ఈ రైలు...

హైడ్రా అమలే తక్షణ పరిష్కార మార్గం..

భారీ వర్షాల వరద విధ్వంసంతో జనజీవనం ఛిద్రమైంది..ఈ వేళ బాధితులకు అండగా నిలవడం,సహాయం చేయడం సమిష్టి బాధ్యత..ఆపత్కాలంలో స్వార్థ రాజకీయ రొంపిలో అనుచితవిమర్శల,అవహేళనల కౌగిలిలో మానవత్వం నలిగిపోతుంది..వరద బీభత్సవానికి కారుకులెవరు..?చెరువులు,నాళాలు,మురుగునీరు పారుదల వ్యవస్థల దురాక్రమణ దారుల కట్టడి చేయని లోపంపాలకులదే కాదా.! కూర్చున్న కొమ్మనే నర్కొంటోన్న నోరు మెదపక పోవడం తిలాపాపం తల పిరికేడు...

మిరాకిల్ చేసిన గోల్డెన్ కీ మిరాకి నిర్మాణ సంస్థ.. !

(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..) నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు.. మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి.. వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు.. ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్.. మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా...

మళ్లా ‘దక్షిణ మూర్తి’ దర్శనం

మూడు దశబ్ధాలుగా డీఎస్ఈలో తిష్ట మొన్న జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో సూర్యాపేటకు బదిలీ నిన్న తిరిగి సొంత గూటికి రాక అదే స్థానం అప్పగించిన ఉన్నతాధికారులు గతంలో దక్షిణమూర్తి యధేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతర్ ఏళ్లుగా ఒకేచోట ఉన్నవాళ్లనూ ట్రాన్స్ ఫర్స్ చేసేలా సాధారణ బదిలీలు ఈయన లేనిదే పనికావట్లేదని డిప్యూటేషన్ పై తీసుకొచ్చుకున్న అడిష‌న‌ల్...

” హైడ్రా” బాద్

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య "హైడ్రా" ( హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఎచ్.ఎం.డి.ఏ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో చెరువుల పరిరక్షణ అనే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.దాదాపు 200 కట్టడాలను కూల్చివేయడం,అందులో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img