Friday, September 20, 2024
spot_img

hyderabadcitypolice

కేవ్ పబ్ లో డ్రగ్స్ కలకలం, అడ్డంగా బుక్కైన ప్రముఖులు

హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు మీ సొంతం

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ పై తమకు సమాచారం ఇస్తే రూ.02 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు.సమాచారం ఇవ్వలనుకునే వారు 8712671111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు.రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిస్థాయిలో నిర్ములించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.మరో వైపు...

సైట్ విసిట్ పేరుతో తోటి ఉద్యోగిని పై లైంగిక దాడి

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.ఓ యువతి పై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఉప్పల్ లో నివాసముంటున్న యువతికి మియాపూర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.శిక్షణలో భాగంగా అదే కంపెనీలో రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లుగా పనిచేస్తున్న సంగారెడ్డి,జనార్దన్ రెడ్డిలు ఆ యువతిను కారులో సైట్ విసిట్ కోసమని తీసుకొనివెళ్ళి...

21న ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్

ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరణ మెగా కప్ ను ప్రదర్శించిన నిర్వాహకులు టోర్నమెంట్ డైరెక్టర్ మురళీకృష్ణం రాజు, ఆర్గనైజర్ మద్ది కన్నా గౌడ్ హైదరాబాద్ లో ఈ నెల 21న ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ నిర్వహించబోతున్నారు. దేశ, విదేశాల నుంచి ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు ఆసక్తిగల అభ్యర్థులు పాల్గొనవచ్చని టోర్నెమెంట్ డైరెక్టర్ మురళీకృష్టం రాజు,...

హైదరాబాద్ నగరవాసులకు పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్ శాంతి భద్రతల పై ప్రత్యేకదృష్టి పెట్టిన సీఎం రేవంత్ గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస ఘటనల పై పోలీసుశాఖకి కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం రాత్రి 11 లోపే వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించిన పోలీసులు అర్ధరాత్రి ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవు గస్తీ పెంచాలని నిర్ణయించిన పోలీసుశాఖ హైదరాబాద్ శాంతిభద్రతల పై ప్రభుత్వం ప్రత్యేక...

బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్

బేగంపెట్ విమానశ్రయంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది,పోలీసులు తనిఖీలు చేపట్టారు.విమానశ్రయంలో బాంబు పెట్టినట్టు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్,ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు.బేగంపెట్ విమానశ్రయానికి చేరుకున్న పోలీసులు,బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.ప్రస్తుతం విమానాశ్రయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.గతంలో కూడా అనేకసార్లు పోలీసులకు మెయిల్స్,కాల్స్ ద్వారా బాంబు...

హైదరాబాద్ లో గంజాయి కలకలం

పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు.వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.హయాత్ నగర్ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ...

నగరంలో వ్యభిచార ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

హైదరాబాద్ లో వ్యభిచార ముఠాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.ఇతర ప్రాంతాల నుండి యువతులను నగరానికి తీసుకోవచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో సూర్య కుమారి అలియాస్ రాణి (38),విజయ్ శేఖర్ రెడ్డి (49), మూఖర్జీ (30) ఉన్నారు.మరో ఇద్దరు తప్పించుకునట్టు పోలీసులు తెలిపారు.జూబ్లీహీల్స్...

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. 16 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయం పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న "డ్రగ్స్" కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img