Friday, September 20, 2024
spot_img

ias officers transfers

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌ ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి వాణా, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి కి అదనపు బాధ్యతలు రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్ మార్కెటింగ్‌ శాఖ...

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు : రవాణ,హౌసింగ్‌,జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌ మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img