భారతదేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ క్రీమరీ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్, బేగంపేట్లో తమ మూడో ఔట్లెట్ను గ్రాండ్గా ప్రారంభించింది. రూ. 1కే గ్రాము ఆర్గానిక్ ఐస్ క్రీం అందిస్తున్న ఈ స్టోర్ను సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, పోలీస్ అధికారులు, జర్నలిస్ట్ స్వప్న ప్రారంభించారు. 2013లో స్థాపితమై, 2018 నుంచి పూర్తిగా ఆర్గానిక్గా...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...