Wednesday, April 2, 2025
spot_img

india

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గ్రాండ్‌ విక్టరీ 4 వికెట్ల తేడాతో ఘన విజయం అర్థ శతకంతో రాణించిన కోహ్లి ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో...

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం..

చాంపియన్స్‌ నుంచి ఆతిథ్య జట్టు అవుట్‌ విరాట్‌ అజేయ సెంచరీ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్‌ విధించిన లక్ష్యాన్ని...

మిషన్ విక్షిత్ భారత్ @2047: యువత కీలక పాత్ర

భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో గణనీయమైన పరివర్తనకు అంచున ఉంది. మిషన్ విక్షిత్ భారత్ @2047 అనేది సమగ్ర అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు మరియు అందరికీ సామాజిక న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో కూడిన సమగ్ర కార్యక్రమం. ఇది భారతదేశాన్ని స్వావలంబన, సాంకేతికంగా...

కరువును తరమడం ఎలా ?

కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, కరువు, వాతావరణం ప్రతికూలతలు, మానవుని చర్యల వలన సారవంతమైన భూమి బంజరుభూమి అంటే ఏ పంటలూ పండడానికి వీలు లేకుండా ఏడారులుగా తయారవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పండవలసిన పంటలు పండకపోతే దానిని కరువు అంటారు. ఏ ప్రాంతంలోనైనా సగటు వార్షిక...

ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసింది

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత గడ్డ పై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుందని,ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసిందని పేర్కొన్నారు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని, ఈ విజయం సాధించిన...

లద్దాఖ్‎లో భారత్- చైనా బలగాల ఉపసంహరణ

భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టర్లోని కీలక ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్ళినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న ముగింపు పలికేందుకు భారత్- చైనా మధ్య ఇటీవల...

తొలి టెస్ట్ మ్యాచ్‎లో భారత్ ఓటమి

బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‎లో భారత్ జట్టు 08 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన టీం ఇండియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసిన ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో కివీస్ జట్టు ఛేదించింది.

భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యం

మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‎కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్...

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్ పంత్ (109;128 బంతుల్లో 13 ఫోర్లు,04 సిక్స్లు), శుభ్‎మన్ (119-176 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్ లు) సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్ (22-19 బంతుల్లో 04 ఫోర్లు)...

కాలుష్య కోరల్లో భారతీయుల ప్రాణాలు

పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని,లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్’‌ ప్రచురించిన ‘పొల్యూషన్‌ అండ్‌ హెల్త్‌ : ఏ ప్రొగ్రేసివ్‌ అప్‌డేట్‌’ అనే పరిశోధనా వ్యాసం కఠిన వాస్తవాలను వివరిస్తున్నది. ఐరాస వివరణ ప్రకారం పర్యావరణ విచ్ఛిన్న మానవ వ్యార్థాల కారణంగా నేల,నీరు,గాలి నాణ్యత పడిపోతున్నాయని...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS