Friday, September 20, 2024
spot_img

international news

డోనాల్డ్ ట్రంప్ ను విచారించునున్న ఎఫ్.బి.ఐ,కారణం అదేనా..?

ఇటీవల అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన పై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ప్రారంభించింది.దింట్లో భాగంగానే డోనాల్డ్ ట్రంప్ ను ఎఫ్.బి.ఐ విచారణ చేయనుంది.ఈ ఏడాది నవంబర్ లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ సందర్బంగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.అయిన ప్రసంగిస్తున్న సమయంలో...

ఉక్రెయిన్,రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి

ఉక్రెయిన్,రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ కి చెందిన యువకుడు మరణించాడు.హర్యానా రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల రవి అనే యువకుడు మౌన్ యుద్ధంలో మరణించినట్టు భారత రాయబార కార్యాలయం ద్రువీకరించిందని రవి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.2024 జనవరి 13న ఉద్యోగం కోసమని రష్యా వెళ్లిన రవిను బెదిరించి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారని కుటుంబసభ్యులు...

మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు

గాజా పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.తాజాగా మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది.డెయిర్ ఆల్ బాలాహ్ లోని ఓ పాఠశాలపై వైమానిక దళలతో దాడులు చేసింది.ఈ దాడిలో చిన్నారుల సహా మొత్తం 12 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.అనేకమంది పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.మరోవైపు వైమానిక దాడుల్లో అనేక మంది గాయపడి...

ఇథియోపియాలో విరిగిపడిన కొండచరియలు,157 మంది మృతి

ఆఫ్రికా దేశంలో ఇథియోపియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో 157 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.మరణించిన వారిలో చిన్నారులతో పాటు గర్భినిలు కూడా ఉన్నారు.దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని...

ట్రాంప్ మీటింగ్ లో ఏకే 47 కలకలం..

అమెరికాలోని మిలవ్ కిలో ట్రంప్ పాల్గొన్న సమావేశంలో ఏకే 47 ఆయుధంతో అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.మిలావ్ కిలో నిర్వహించిన జాతీయ కన్వెక్షన్ లో ట్రంప్ తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ క్రమంలో అక్కడ ఓ వ్యక్తి చేతిలో ఏకే 47 ఆయుధం పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు.ఇది గమనించిన...

ఆసుప్రతి నుండి ట్రంప్ డిశ్చార్జ్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసుప్రతి నుండి డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం మిల్వాకీలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రాంప్ పై దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను ఆసుప్రతికి తరలించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఎలాంటి...

బ్రిటన్ లో అధికారం లేబర్ పార్టీ దె?

( ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం ) బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాల్లో జరగబోతున్న ఎన్నికల పై జోశ్యం రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 04 లేదా 05 మంది ఎమ్మెల్యేలే కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ జైలు యోగం మాత్రం లేదు ముఖ్యమంత్రి...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img