Saturday, March 29, 2025
spot_img

IPL

సన్‌ రైజర్స్‌ మ్యాచ్‌ లో అందుబాటులో అవేశ్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కు శుభవార్త. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న అవేశ్‌.. తాజాగా బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌ నెస్‌ టెస్టులో పాస్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని ఐపీఎల్లో ఆడటానికి అనుమతి లభించింది. నికార్సైన బౌలర్లు లేక వెలవెలబోతున్న లక్నోకు...

ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం

లక్నోపై ఒక వికెట్‌ తేడాతో ఢిల్లీ విజయం మార్ష్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్‌ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్‌ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ...

రాజస్థాన్‌ పై ఇసాన్‌ కిషన్‌ సెంచరీ

జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్‌ కిషన్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్‌ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్‌ మెగా...

కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు సంజీవ్‌ గోయెంకా చీవాట్లు

గోయెంకాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపాటు లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో దారుణ ఓటమి తరువాత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై కోప్పడిన సంజీవ్‌.. తాజాగా ఢిల్లీ చేతిలో లక్నో టీమ్‌ ఓడిపోవడంతో కొత్త కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం...

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్‎నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్‎నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా...

అన్‌సంగ్‌ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ను తెర వెనుక ఉండి నడిపించిన అన్‌సంగ్‌ హీరోలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 13 వేదికల్లో పిచ్‌లను సిద్దం చేసిన క్యూరెటర్లతో పాటు మైదానాల సిబ్బందికి బీసీసీఐ క్యాష్‌ రివార్డ్‌ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా సోమవారం...

ఉప్పల్‌ స్టేడియంకు ఐపీఎల్‌ అవార్డు!

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఫైనన్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్‌ కావ్య మారన్‌ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి...

డీకే నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ అనంతరం డీకే రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. కార్తిక్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS